117 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]
Breaking News
బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్:
127 Viewsబెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపిక కావడం జరిగిందని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు పాఠశాలలకు 2023 – 24 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపిక కావడం జరిగిందన్నారు,పాఠశాలలో ఒకటవ తరగతి […]
మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పడాల రాములు నియామకం
110 Viewsదౌల్తాబాద్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పడాల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్. మల్లు రవి ఆదేశాలు జారీ చేశారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి నయవంచన లేకుండా చేస్తానని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
122 Viewsపత్రికా ప్రకటన తేదీ: 05-07-2023 *సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు* సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1961 ప్రకారం *తేది […]
తల్లి తండ్రులకు అన్నం పెట్టని వారి ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ ….
641 Viewsతల్లి తండ్రులకు అన్నం పెట్టనివాని ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది సిరిసిల్ల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూలై 04 : కనిపెంచిన తల్లి తండ్రులకు వృద్దాప్యంలో అన్నం పెట్టా లేని వాళ్ళ ఇంటికి ఏ దావత్ , ఏ ఫంక్షన్ ఉండి పిలిచినా ఎవరు వెళ్ళకూడదని వాళ్ళను మన ఇళ్లల్లోకి రానివ్వకూడదని వాట్సప్, ఫేస్ బుక్ లో దండోరా పేరుతో పెట్టిన […]
తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం- ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి
138 Viewsతెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం – ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు […]
18 నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త..
1,323 Views18 నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త… *తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు,తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం లోని 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి డ్రైవింగ్ లైసెన్స్ రూపాయి ఖర్చు లేకుండా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ […]
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష… – పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్..
145 Viewsజిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష* పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, […]
కారు ప్రమాదంలో దుర్గయ్య గౌడ్ మృతి.. ఇద్దరికీ గాయాలు
311 Viewsకారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి – ఇద్దరికీ గాయాలు – సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు :కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు […]









