168 Viewsమద్యం షాపుల టెండర్లు షురూ:జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి – పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడి. సిరిసిల్ల 05, ఆగస్ట్ 2023 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందనీ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 4 వ తేదీన ప్రారంభించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ పంచాక్షరి తెలిపారు . […]
Breaking News
శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారు చీర…*
142 Views*శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారు చీర…* శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడువద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బంగారం విలువ 28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
196 Viewsబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం హైదరాబాదు కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సన్మాన కార్యక్రమం జరిగింది. […]
వర్గల్ మండల్, నాచారం గ్రామంలోని పైన వెంకటేష్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో పి ఏ సి యస్ ఆత్మ మార్కెటింగ్ వారు సన్మానించారు.
131 Viewsసన్మాన కార్యక్రమం, నాచారం గ్రామం పైన వెంకటేష్ గౌరవ డాక్టరేట్ రావడం తో వర్గల్ మండల పిఎసిఎస్ ఆత్మ మార్కెట్ కమిటీ అందరు డైరెక్టర్లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఏ సి యస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు పి ఏ సి యస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి మాధవ కృష్ణమూర్తి అన్న రెడ్డి బొమ్మిరెడ్డి ఆనంద్ శ్రీరాములు రామచంద్రన్ యాదగిరి కుమార్ యాదవ్ రమేష్ […]
మరో 100 ఎకరాల భూమి అమ్మకానికి నోటిఫికేషన్*
161 Views*మరో 100 ఎకరాల భూమి అమ్మకానికి నోటిఫికేషన్* హైదరాబాద్:ఆగస్టు 04 రికార్డు స్థాయి రేటుకు కోకాపేట్ భూములను అమ్మిన హెచ్ఎండీఏ ఇప్పుడు మరిన్ని భూములు అమ్మేందుకు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లోని 100 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 100 ఎకరాలను 14 పార్సిల్గా అమ్మాలని నిర్ణయించింది. ఈనెల 10న రెండు సెషన్లలో ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూపాయలు రూ.20 […]
గాంధీ భవన్ లో జరిగిన వేడుకలలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు*
121 Views*రాహుల్ గాంధీ గారి జైలు శిక్ష పై సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు* *గాంధీ భవన్ లో జరిగిన వేడుకలలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు* *గాంధీభవన్* *ది04-08-2023* కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు *రాహుల్ గాంధీ గారికి* ఇటివలే గుజరాత్ కోర్ట్ రెండు సంవత్సరాలు జైలు శిక్షను విధించడం పై *సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం* పట్ల హర్షం […]
జలగం నగర్ లో పాముకాటుకు గురీఅయి మరణించిన జహీర్ కుటుంబన్నీ పరామర్శించిన రాంరెడ్డి చరణ్ రెడ్డి గారు*
143 Views_*జలగం నగర్ లో పాముకాటుకు గురీఅయి మరణించిన జహీర్ కుటుంబన్నీ పరామర్శించిన రాంరెడ్డి చరణ్ రెడ్డి గారు* *ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామనికి చెందిన షేక్.జామృద్దిన్ కుమారుడు షేక్.జహీర్ (ఆరు సంవత్సరలు ) పాముకాటు గురిఅయి మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చెసిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి చరణ్ రెడ్డి గారు వారి వెంట నాయకులు షేక్.గోరేమియా.షేక్.నజీర్ .ఎర్రబోలు శ్రీనివాస్. […]
నిరుపేద మహిళ సారమ్మకు 10 వేలు ఆర్థిక సహాయం*
141 Views*నిరుపేద మహిళ సారమ్మకు 10 వేలు ఆర్థిక సహాయం* వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ వాస్తవ్యులు కోటేరు శివారెడ్డి, మాధవి దంపతుల మిత్రబృందం సహాకారంతో వైరా మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సారమ్మకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలి పనులు చేసుకుని బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన సారమ్మ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు. సారమ్మకు నలుగురు కూతుర్లు ఉన్నారు. కుటుంబ పోషణకు డబ్బులు చాలక, కూతుర్లను […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు*
155 Views *ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు* *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాడేం లక్ష్మయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య […]
రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు కవిత* హైదరాబాద్ :ఆగస్టు 04
144 Views*రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీలు కవిత* హైదరాబాద్ :ఆగస్టు 04 రైతు రుణమాఫీ సహా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను అభినందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం శాసనమండలి లో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల […]










