Breaking News

వర్గల్ మండల్, నాచారం గ్రామంలోని పైన వెంకటేష్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో పి ఏ సి యస్ ఆత్మ మార్కెటింగ్ వారు సన్మానించారు.

102 Views

సన్మాన కార్యక్రమం, నాచారం గ్రామం పైన వెంకటేష్  గౌరవ డాక్టరేట్ రావడం తో వర్గల్ మండల పిఎసిఎస్ ఆత్మ మార్కెట్ కమిటీ అందరు డైరెక్టర్లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఏ సి యస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు పి ఏ సి యస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి మాధవ కృష్ణమూర్తి అన్న రెడ్డి బొమ్మిరెడ్డి ఆనంద్ శ్రీరాములు రామచంద్రన్ యాదగిరి కుమార్ యాదవ్ రమేష్ యాదవ్ సన్మానంలో పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *