*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు*
*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాడేం లక్ష్మయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు*
