Breaking News

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు.

113 Viewsసూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని *మాజీమంత్రి వర్యులు,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి* గారు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దామన్న తరుపున పిసిసి సభ్యులు కొప్పుల వేణా రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి క్రిష్ణా రెడ్డి గారితో కలిసి గాంధీ భవన్ లో దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాల లక్ష్మీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు […]

Breaking News

_ఖమ్మం రైతు గోస బిజెపి భరోసా భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి_* *_బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,,,_*

105 Views*_ఖమ్మం రైతు గోస బిజెపి భరోసా భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి_* *_బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,,,_* *_ఈనెల 27న ఖమ్మంలోని పటేల్ గ్రౌండ్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు పాల్గొనె భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో ప్రజలను సంసిద్ధం చేస్తున్న బిజెపి నాయకులు కూన శ్రీశైలం గారితో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ […]

Breaking News

గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మగాని వెంకటేశం ఎన్నిక… * గౌరవాధ్యక్షుడుగా ఆకుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్ ఎన్నిక…

119 Viewsగౌడ సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మగాని వెంకటేశం ఎన్నిక… * గౌరవాధ్యక్షుడుగా ఆకుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్ ఎన్నిక… చిగురుమామిడి :కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేశం గౌడ్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో జరిగిన గౌడ సంఘం మండల స్థాయి సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా ఇందుర్తి మాజీ […]

Breaking News

ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసిన నున్న రామకృష్ణ.

124 Viewsఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసిన నున్న రామకృష్ణ. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అన్నివేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాటం చేసే నాయకుడు నున్నా రామకృష్ణ గారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా నున్న రామకృష్ణ గారికి అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ ఆశావాహులు డాక్టర్ […]

Breaking News

పినపాక నియోజకవర్గం లోని పలు గ్రామాలలో విస్త్రతం గా పర్యటన జరిపి కార్యకర్తలలో ఉత్సహం పల్లె ప్రజలకు భరోసాను ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రిl జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ లీడర్ శ్రీమతి రేణుకా చౌదరి* గారు

122 Views*పినపాక నియోజకవర్గం లోని పలు గ్రామాలలో విస్త్రతం గా పర్యటన జరిపి కార్యకర్తలలో ఉత్సహం పల్లె ప్రజలకు భరోసాను ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రిl జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ లీడర్ శ్రీమతి రేణుకా చౌదరి* గారు *వరద బాధిత రైతులకు అండగా నిలిచిన మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి.* *ఆళ్లపల్లి, గుండాల రైతులకు ఉచితంగా ఎరువు బస్తాలు పంపిణీ చేసిన రేణుకా చౌదరి.* *150 మంది రైతులకు 500 బస్తాల ఎరువులు ఉచితంగా పంచి, […]

Breaking News

అనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

115 Viewsఅనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..* ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద ప్రస్తుతం పలు సమస్యలపై వినతి పత్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో […]

Breaking News

*బీసీ బందు మంజూరైన మూడు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల విలువైన ఆర్థిక సహాయంను చెక్కుల రూపేణా అందచేసిన..ప్రభుత్వ విప్ ఆరెకపూడి 

111 Views* బీసీ బందు మంజూరైన మూడు వందల మంది లబ్ధిదారులకు మూడు కోట్ల విలువైన ఆర్థిక సహాయం చెక్కుల రూపేణా అందచేసిన..ప్రభుత్వ విప్ ఆరెకపూడి :శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీసీ, ఎంబీసీల చేతిదారులకు ఆర్థిక సాయం గురువారం మిలాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ లక్ష రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలదేవి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరజా రెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్, కార్పొరేటర్ లు రాగంేందర్ యాదవ్, జగదీశ్వర్ […]

Breaking News

రెవిన్యూ డివిజన్ గా రామాయంపేట నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*   హైదరాబాద్‌ :ఆగస్టు 25

120 Views*రెవిన్యూ డివిజన్ గా రామాయంపేట నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.* హైదరాబాద్‌ :ఆగస్టు 25 మెదక్‌ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే మెదక్‌తోపాటు, తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎన్నో రోజులుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు. బుధవారం జరిగిన మెదక్‌ బహిరంగసభలోనూ ఇదే అంశాన్ని స్థానిక […]

Breaking News

గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.* హైదరాబాద్:ఆగస్టు 25

124 Views*గద్దర్ భార్యకు ప్రధాని మోదీ ఓదార్పు లేఖ.* హైదరాబాద్:ఆగస్టు 25 ప్రజాకవి గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు గద్దర్ మృతిని తెలుసుకొని చాలా బాధపడినట్లు తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని మోదీ లేఖ రాశారు తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. […]

Breaking News

గజ్వేల్ కాంగ్రేస్ పార్టీ MLA ఆభర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్* PCC పిలుపు మేరకు ఈరోజు గాంధీ భవన్ లో MLA అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేదుకు బారీ ర్యాలీగా బయలుదేరిన NSUI

123 Views*గజ్వేల్ కాంగ్రేస్ పార్టీ MLA ఆభర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్* PCC పిలుపు మేరకు ఈరోజు గాంధీ భవన్ లో MLA అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేదుకు బారీ ర్యాలీగా బయలుదేరిన NSUI రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ SC సెల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్. దిలాపూర్ గ్రామం లోని లక్ష్మి నర్సింహాస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీ ర్యాలీతో […]