100 Viewsమాజీ మంత్రి వర్యులు తుమ్మల గారిని కలిసిన బొమ్మెర ఈ రోజు గండుగులపల్లి లోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్గీయులు తుమ్మల నాగేశ్వరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహం నందు కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారి ప్రసాదం అందజేసి శాలువతో సత్కరించారు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి మధిర నుంచి పోటీ చేస్తున్న నాకు తమరి ఆశ్శీస్సులు తమపై ఉండాలని కోరిన బిఆర్ ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ […]
Breaking News
కాంగ్రెస్ పార్టి మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షాబాజు ఉల్లా ఖాన్ నియామకం..
177 Viewsకరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ […]
గాజులరామారం హెచ్.ఏ.ఎల్. కాలనీ లోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రూ. 10 లక్షల వ్యయం తో నిర్మిస్తున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
110 Viewsగాజులరామారం హెచ్.ఏ.ఎల్. కాలనీ లోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రూ. 10 లక్షల వ్యయంతో నిర్మాణకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125డివిజన్ గాజులరామారం పరిధిలోని హెచ్.ఏ.ఎల్. కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయం నందు రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ […]
లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ
106 Viewsలబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ జగదేవపూర్: రాష్ట్రంలో ని గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. జగదేవపూర్ మండలం లోని వట్టిపల్లి గ్రామనికి చెందిన యాదవ సోదరులకు 12 యూనిట్లు ప్రభుత్వం తరపున సబ్సిడీ గొర్రెలను *వట్టిపల్లి బి ర్ స్ గ్రామ అధ్యక్షులు భూమా విజయ్ కుమార్ మండల నాయకులతో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు** ఈ సదర్భంగా వారు […]
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి వివేకానంద్..
108 Viewsశ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వెస్ట్లో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం […]
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
131 Viewsజగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన ట్రస్టు బోర్డు సబ్యులకు అభినందనలు అవకాశం కల్పిస్తూ […]
సెయింట్ పీటర్స్ ఇంజీనీరింగ్ కాలేజీ ఓరియెంటేషన్ ప్రొగ్రమ్మె లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
115 Viewsసెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లిలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా కొనసాగుతున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుండే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే దిశగా పయనించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఈనాలుగు సంవత్సరాల కాలం ఎంతో విలువైనదని, వారి […]
కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదు ఫాల్స్ డిక్లరేషన్: కవిత
113 Viewsకాంగ్రెస్ దళిత ఫామ్ డిక్లరేషన్ కాదు, డిక్లరేషన్: కవిత హంతకులే నివాళులర్పించినట్టుంది అమిత్ షా సభ మూడు నల్ల చట్టాలు తెచ్చి 850మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారు – ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఖేర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం అర్రాస్ పాట పాడినట్లు ఉంది – ఎమ్మెల్సీ కవిత అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత రైతులపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు […]
విద్యుత్ లైన్ మెన్లు, హెల్పర్లు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు.సెస్ ఏ.ఈ ప్రుత్వీధర్ గౌడ్.
305 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గ్రామాలలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు లైన్ ఇన్స్పెక్టర్ లు,లైన్ మెన్లూ,హెల్పర్లువిద్యుత్ వినియోగ దారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వారిపై చర్యలు తప్పవని ఎల్లారెడ్డి పేట మండల సెస్ ఏ ఈ ప్రుత్వీదర్ గౌడ్ హెచ్చరించారు.మండలంలోని కొన్ని గ్రామాల విద్యుత్ వినియోగ దారుల మీటర్ల మార్పు పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు,మీటర్ల కు మార్చడం,విద్యుత్ బిల్లులు తామే కట్టి రశీదులు ఇస్తామని చెపుతూ విద్యుత్ వినియో గ […]
102వ రోజు ప్రగతి యాత్ర…
119 Views102వ రోజు ప్రగతి యాత్ర… ప్రగతిలో భాగంగా 130 యాత్ర డివిజన్ సుభాష్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..* *హమీద్ బస్తి రాళ్ళకంచె లో రూ. 50లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన.* *హమీద్ బస్తి రాళ్ళకంచె లో నూతనంగా నిర్మించిన మజీద్ – ఏ- మెహ్రాజ్ భవనం నిరూపణ…* *భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద రూ.18 లక్షలతో చేపట్టనున్న […]









