Breaking News

బిజెపి ఎస్సీ మోర్చా గజ్వేల్ నియోజకవర్గం కన్వీనర్

184 Views  *బిజెపి ఎస్సీ మోర్చా గజ్వేల్ నియోజకవర్గం కన్వీనర్ గా ఆకారం అశోక్* ఎస్సీ మోర్చా బిజెపి గజ్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గా ఆర్ అండ్ ఆర్ ఎర్రవల్లి కాలనీ కి చెందిన ఆకారం అశోక్ ని నియమించినట్లు ఎస్సీ మోర్చా అధ్యక్షులు మంగిడి స్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆకారం అశోక్ మాట్లాడుతూ నాకు పై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ […]

Breaking News

ధూప దీప వేతనం రూ.10,000*

131 Views*ధూప దీప వేతనం రూ.10,000* సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఉత్తర్వులు జారీ […]

Breaking News

నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం*

110 Views*నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం* హైదరాబాద్ :ఆగస్టు 30 ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది. ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. […]

Breaking News

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి సోలాపూర్

103 Views*హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి సోలాపూర్ కు బయల్దేరిన మంత్రి హరీష్ రావు, మహమూద్ అలీ,ఎమ్మెల్సీ ఎల్ రమణ.* ★షోలపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొననున్న మంత్రులు. అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల పరిశీలిన చేయనున్న మంత్రులు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

వికారాబాద్ జిల్లా వార్డు మెంబర్లు

131 Viewsవార్డు మెంబర్లు రాజీనామాలు. ఆగస్టు 30, వికారాబాద్ జిల్లా పుడూర్ మండలములోని చంగోముల్ గ్రామపంచాయతీ వార్డుమెంబర్లు 6గురు, రాజీనామా పత్రాలు ఎంపిడివో ఆఫీస్ సూపరిండెంట్ వరలక్ష్మి కి అందచేశారు. గ్రామసర్పంచ్ మా వార్డులో ఏమి అభివృద్ధి చేయడం లేదని, ప్రజలకు మేము ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. మామీద సర్పంచ్ కావాలనే మా వార్డులకు అభివృద్ధి చేయడం లేదని ఆవేదన చెందారు. వార్డు సభ్యులు లలిత యాదగిరి నరసింలు గౌడ్ తహిమినన్ స్వప్న ఆనంద్ మరియు […]

Breaking News

రక్షాబంధన్ రాఖీ ఆప్యాయతా రక్షణ కవచం 

118 Viewsరక్షాబంధన్ రాఖీ ఆప్యాయతా రక్షణ కవచం ..సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని బుధవారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో “రాఖీ రక్షణ కవచం” రాఖీపున్నమి చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాఖీ పౌర్ణమి అక్కాచెల్లెళ్ల అన్నాతమ్ముళ్ల ఆత్మీయ ఆప్యాయతా  బంధానికి రక్షణ కవచం రక్షాబంధన్. తరతరాలుగా భారతదేశ సంస్కృతులు ఉమ్మడి కుటుంబాల ఆత్మీయత అనుబంధాలు ప్రేమానురాగాలు వాచ్ఛల్యానికి ఎల్లవేళలా విడిపోని బంధమై కళాత్మక […]

Breaking News

విషయం తెలుసుకున్న ములుగు మండలం అధ్యక్షులు ని పరామర్శించడం జరిగింది

124 Viewsములుగు మండలం సింగన్నగూడెం విలేజ్ నివసిస్తున్న తాళ్ల రాము గౌడు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ములుగు మండలం అధ్యక్షులు ని పరామర్శించడం జరిగింది కి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇకముందు ఇంకేమన్నా ఇబ్బంది కలిగితే పల్లె.రమేష్ యాదవ్ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ములుగు మండల్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి భూత అధ్యక్షుడు రాజు గౌడ్ మరియు కిషన్ స్వామి నాగరాజ్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది Manne […]

Breaking News

చేర్యాల మద్దూరు దూలిమిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చెయ్యాలి

360 Views” చేర్యాల మద్దూరు దూలిమిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చెయ్యాలి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి, (నేటికి మూడవ రోజు) JAC నాయకులకు దండలు వేసి ప్రారంభిస్తున్న ప్రముఖ న్యాయవాది మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ *భూమిగారి మనోహర్  తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్* అనేక మంది పేద ప్రజలు ఉచితంగా సేవ చేస్తూ వారికంటూ మన ప్రాంతంలో ప్రత్యేక స్తానం ఏర్పాటు […]

Breaking News

రాఖీ పండుగగు మహిళలకు కానుకగా కేంద్ర ప్రభుత్వం

107 Views: రాఖీ పండుగగు మహిళలకు కానుకగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు తగ్గింపు: ఆగస్టు 30: రాయికల్ పట్టణం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రాఖీ పౌర్ణమి కానుక ప్రకటించింది రాష్ట్ర బిజెపి కౌన్సిల్ మెంబెర్ పడాల తిరుపతి మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రోజున మహిళలకు గుడ్ న్యూస్ అందించింది గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ పై రూపాయలు రెండువందలకు తగ్గించింది ఉజ్వల […]

Breaking News

153 Viewsసమయానికి బస్సులు నడపాలి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం బస్సులు సమయానికి రావడంలేదని అలాగే సాయంత్రం అసలు బస్సు రావడం లేదని పోతిరెడ్డిపల్లి బస్టాండ్ ముందు కాలేజీ విద్యార్థులు గ్రామస్తులతో కలిసి కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బస్సులు సమయానికి రావడం లేదని అందువల్ల విద్యార్థులు బస్సు పాసులు తీసి నష్టపోతున్నారని ఆవేదన […]