Breaking News

రంగారెడ్డి జిల్లాలో దారుణం…

105 Viewsరంగారెడ్డి జిల్లాలో దారుణం… ఎల్బీనగర్ పరిధిలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన శివకుమార్‌ అనే యువకుడు.. ఇంట్లో ఉన్న యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తమ్ముడు మృతి చెందగా.. ఆమెకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు […]

Breaking News

నూతన వధువరులను ఆశీర్వదించిన మంజులరెడ్డి 

138 Views*నూతన వధువరులను ఆశీర్వదించిన మంజులరెడ్డి *కోహెడ మండలం కేంద్రంలో లక్ష్మి గార్డెన్ లో శనిగరం గ్రామ వాస్తవ్యులు చిలుముల సుజాత -లక్ష్మణ చారి కుమారుడు ప్రేమ్ చంద్-అఖిలందేశ్వరి  వివాహ రిసెప్షన్ కి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన హుస్నాబాద్ నియోజకవర్గం సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం

113 Viewsఅక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హనుమకొండ ప్రెస్ క్లబ్ లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా ఆదివారం ఏర్పాటుచేసిన జర్నలిస్టు గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, అనంతరం  మాట్లాడుతూ.ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో […]

Breaking News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి .

111 Viewsవివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి . అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.* పెబ్బేరు మండలం జానంపల్లి గ్రామానికి చెందిన శ్రీ. శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు అయిన *రంజిత్ రెడ్డి weds సింధు* ల వివాహానికి మహబూబ్నగర్ లోని బృందవన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం.

98 Views  *▪️CM రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం .* *▪️ఇప్పటికి మధిర నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ కొన్ని వేల చెక్కులు పంపిణీ.* *▪️రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసుతో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చొరవతో మంజూరైన CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.* *▪️మధిర మరియు ఎర్రుపాలేం […]

Breaking News

నిరుపేద ఆడబిడ్డ వివాహనికి పూస్తే మట్టెలు పంపిణీ చేసిన గడ్డం నాగరాజు

101 Views మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబం తాళ్లపెళ్లి సంపత్ కొమరమ్మ కూతురు వరలక్ష్మి వివాహం ఆదివారం అంబాలపూర్ గ్రామంలో జరుగగా, ఆ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు పెళ్లికూతురిని ఆశీర్వదించి,అ నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేశారు.. ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ ఈ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ ఆపద వచ్చిన నా వంతు సహాయం […]

Breaking News రాజకీయం

రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి..

101 Views-రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి.. ఎంత దానం చేసిన తరగనిది ఆస్తి రక్తం.. -ఆపదలో ఉన్న వారికి అదే అమృతం.. -మీరు దానం చేసే రక్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు.. -ఆపదలు ఎప్పుడు చెప్పి రావు.. -యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి.. -ప్రాణాలు నిలపడం లో బ్లడ్ బ్యాంక్ లది కీలకపాత్ర పాత్ర.. *జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం లో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ […]

Breaking News రాజకీయం

మల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 

115 Viewsమల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ […]

Breaking News

దళిత యువకులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి…

224 Views –తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో దళిత యువకులు దొంగతనం చేశారనే నేపంతో చిత్రవధలు చేస్తూ,తీవ్రంగా కొట్టిన వ్యక్తులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమర్రి పట్టణానికి చెందిన చాకలి రాములు తన యొక్క మేకను దొంగలించరని […]

Breaking News

శంఖారావ సభకు తరలిన శంకరపట్నం మండల పద్మశాలీలు

113 Views హైదరాబాదులో ఏర్పాటుచేసిన పద్మశాలి శంఖారావం కార్యక్రమానికి శంకరపట్నం మండలం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున పద్మశాలీలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30లక్షల పైచిలుకు జనాభా గల పద్మశాలీలు అన్నిరంగాలలో అణిచివేయబడుతున్నారని పద్మశాలీలకు రాజకీయంగా అవకాశాలు ఏ పార్టీ ఇవ్వడం లేదని, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను అన్ని పార్టీలు కేటాయించడానికి ఒత్తిడి తెస్తామని, ఐక్యతతో […]