134 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని *ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్* ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన […]
Breaking News
మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన – దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
132 Views దుబ్బాక / రాయపోల్ ప్రజాకలం ప్రతినిధి నవంబర్ 08.సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం కూలి పనుల కోసం పొలం పనులకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలు చింతకింది కవిత కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు, ఇప్ప శ్యామల కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక […]
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి….
301 Viewsప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి. ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి ప్రమాదవశాత్తు టేబుల్ ఫ్యాన్ ముట్టగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు.చిన్నారి మృతి పట్ల సర్పంచ్ […]
*ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి*
140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి టేబుల్ ఫ్యాన్ ముట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్నారి మృతి పట్ల సర్పంచ్ […]
*గుండారంలో కొలుగోలను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్
150 Viewsగుండారంలో కొలుగోలను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొనుగోలు జరగాలని పెద్దమ్మ తల్లిని మొక్కి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో గుండారం గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్,పోడు భూమి కమిటీ అధ్యక్షుడు బానోత్ రాజు […]
పత్తి ఏరుతూ గుండెపోటుతో యువరైతు మృతి…
143 Views పత్తి ఏరుతూ గుండెపోటుతో యువరైతు మృతి… ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన యువ పత్తి రైతు పెరుమాండ్ల నరేష్ గురువారం తన పత్తి చేనులో పత్తి ఏరుతూ గుండెపోటుతో మరణించాడు. నరేష్ అతని భార్య లత లు కలిసి పత్తి చేర్చుతుందగ గుండెనొప్పి వచ్చింది వెంటనే అతన్ని అతని భార్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు వారు దృవీకరించారు, నరేష్ కు […]
134 Viewsపత్తి ఏరుతూ గుండెపోటుతో యువరైతు మృతి… ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన యువ పత్తి రైతు పెరుమాండ్ల నరేష్ గురువారం తన పత్తి చేనులో పత్తి ఏరుతూ గుండెపోటుతో మరణించాడు. నరేష్ అతని భార్య లత లు కలిసి పత్తి చేర్చుతుందగ గుండెనొప్పి వచ్చింది వెంటనే అతన్ని అతని భార్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు వారు దృవీకరించారు, నరేష్ కు భార్య […]
వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి.
143 Viewsవడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుధవారం దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పటంతో రైతులలో ఆందోళన చెందుతున్నారు అటు ఐకెపి ఇటు సహకార సంఘాలు వెంటనే అప్రమత్తమై […]
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జువెలరీ షాప్ దగ్ధం… ఆస్తి నష్టం
140 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ వంగాల వసంత్ కుమార్ జువెలరీ షాప్ మంగళవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో దగ్ధం అయింది దానిని చుట్టుపక్కల వారు గమనించి వంగల వసంత్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంటిలోంచి నీటిని బకెట్లోతో తీసుకువచ్చి ఎగిసిన మంటలు అర్పి షార్ట్ సర్క్యూట్ వల్ల జువెలరీ షాప్ 50 శాతం దగ్ధమైనట్టు సుమారు లక్ష యాభై వేల ఆస్తి […]
పాక్షిక సూర్యగ్రహణం..గ్రహణ శాంతులు
161 Views25 అక్టోబర్ 2022 దీపావళి అమావాస్య నాడు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం 2వ పాదం తులారాశిలో ఏర్పడుతుంది.ఈ గ్రహణం సాయంత్రం 5.03ని.లకు ప్రారంభమై 6.32 కు విడుస్తుంది. పట్టుడు స్నానం చేసేవారు సాయంత్రం 4గంటలకు స్నానం చేయాలి.గ్రహణానంతరం విడుపు స్నానం చేయాలి.ఈ గ్రహణకాలంలో మంత్రోపదేశం తీసుకున్నవారు,ఇష్టదేవతా ప్రార్థన చేయాలకున్నవారు మంత్రజపం,ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవచ్చు.గ్రహణం నాడు ఉదయం 11వరకు భోజనాలు పూర్తి చేయాలి.పిల్లలు,వృధ్ధులు,రోగులు మధ్యాహ్నం 2.30లోపల భోజనాలు చేయాలి.ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం […]








