Breaking News

పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దు

153 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ గ్రామ శివారులో గల పేదల భూమిని ప్రభుత్వం ఆక్రమించ వద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు కొన్ని సంవత్సరాల పాటు గా పేద రైతులు ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు భూమి సర్వే నంబర్లు247 149. 375. 408 126 సర్వే నంబర్ల భూమిలో సుమారు 100 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు […]

Breaking News

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక

471 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం లోని బుగ్గ రాజేశ్వర తండా శ్రీ జగదాంబ దేవి మరియు శ్రీ  శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట  ఉంది కావున గౌరవ జడ్పీటీసీ లక్ష్మణ్ రావు  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి   ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి  నాయకులు పిల్లి కిషన్ లకు  పత్రిక ఇచ్చి ఆహ్వానించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

290 Views  సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ .వేదిక     రాజన్నన సిరిసిల్ల   కన్వీనర్ మోర శ్రీనివాస్ తెలిపారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ […]

Breaking News

సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

150 Viewsసంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మోచి సంఘం కార్యవర్గం రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి ఆదివారం రోజున బాల శంకర కృష్ణ పిలుపు నిచ్చారు 15 వ శతాబ్దపు సామజిక సంఘసంస్కర్త, కుల,మతాలకు అతీతంగా సమానత్వ భోధనలను ఆధ్యాత్మిక కోణంలో చెప్పిన కరుణామయుడు. సమతా మమత, జ్ఞానాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలను తిరిగి సమాజంలో ప్రభవించడానికి నిరంతరం కృషి చేసిన మానవతా మూర్తి, పురాణ, ఇతిహాసాల పేరుతో బ్రాహ్మణీయ మనువాదాన్ని […]

Breaking News

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షున్నీ సన్మానించిన గంగపుత్రులు

256 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి , ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం అద్యక్షులు పెంటం పద్మయ్య ఆద్వర్యంలో ఆదివారం కలుసుకొని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘణంగా సన్మానించారు , ఈ సందర్భంగా గంగపుత్ర కుల సంఘం ప్రతినిధులు పెంటం శ్రీ నివాస్ , మానుకోల సుధాకర్ ,పెంటం నాగేశ్వర్ ,సోనగారి […]

Breaking News

నాలా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం*

270 Viewsకంటోన్మెంట్ :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 కంటోన్మెంట్, సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో చేపట్టే వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం పనులకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ సాయన్న, శ్రీ మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీలు శ్రీ సురభి వాణీదేవి, శ్రీ నవీన్ కుమార్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ […]

Breaking News

వన్ పెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

383 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 : వీర్నపల్లి మండలం వన్ పెల్లి గ్రామం లో సర్పంచ్ జోగినిపల్లి లతమల్లేశం అధ్యర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు, ఎంపీటీసీ బానోత్ పద్మ సేవ్యా నాయక్ , ఉప సర్పంచ్ గొర్రె శేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పునీటి దేవయ్య, ఆకుల సత్యం, కేలోతు లక్ష్మణ్, సింగారపు రాజు, తదితరులు పాల్గొన్నారు, భూక్య అఖిల 52,000, సింగారపు విష్ణు 40000, […]

Breaking News

విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగ దారులు సహకరించాలి. సెస్ ఏ ఈ దివ్య.

243 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కే వి ఎక్స్ ప్రెస్ వే లోని లైన్లలో చెట్లు కొట్టే పని మూలంగా కొరుట్లపే ట,బో ప్పా పూర్,గొల్లపల్లి లలో ఆదివారం విద్యుత్ సరఫరా లో అంత రాయం ఏర్పడుతుందని సెస్ ఏ ఈ దివ్య తెలిపారు. మూడు గ్రామాల విద్యుత్తు వినియోగ దారులకు విద్యుత్ సరఫరా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి […]

Breaking News

గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు ఎక్సైజ్ సిఐ ముస్తాఫా

153 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయి శ్రీ కళాశాల , పద్మ శ్రీ కళాశాల విద్యార్థులకు గంజాయి మరియు మాధకద్రవ్యాల నిర్ములన పై “గంజాయి వద్దు-ఆరోగ్యం ముద్దు ” ఫ్లెక్సీలను ,గోడప్రతులను ఎక్సైజ్ సిఐ ముస్తాఫా ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఎక్సైజ్ ఎస్సై విజేందర్ మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు […]

Breaking News

సుధాకర్ శర్మ కుటుంబ సభ్యుల ను పరమర్షించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు

247 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చెందిన రామోజ్జుల సుధాకర్ శర్మ కుటుంబ సభ్యులను శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పరామర్శించారు, సుధాకర్ శర్మ ( 76 ) అనారోగ్యంతో 12 రోజుల క్రితం మరణించారు, ఈ సందర్భంగా ఆయన భార్య సుజాత ను , కుమారుడు శ్రీనివాస్ శర్మ ను , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారిని పరామర్శించి ఎలా […]