Breaking News

ఆర్.బి.ఐ వితరణ…

104 Viewsజూన్ 1, 24/7 తెలుగు న్యూస్ : ఆర్‌బిఐ వితరణ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2023-24కు గాను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బిఐ) కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించడానికి నిర్ణయించడం ఆశ్చర్యకరం. 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లు డివిడెండ్‌ అధికమనుకున్నదాంతో పోల్చితే ఇది ఏకంగా 140 శాతం అదనం. బ్యాలెన్స్‌ పెరిగిన కారణంగా డివిడెండ్‌ మొత్తాన్ని పెంచినట్లు ఆర్‌బిఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2023-24లో బ్యాలెన్స్‌ 11.08 శాతం పెరిగిందని […]

Breaking News

మద్యం మత్తులో లారీ డ్రైవర్ విరంగం..

239 Views(తిమ్మాపూర్ మే 31) ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాలకు వెళ్తే టోల్ ప్లాజా తప్పించుకుని వెళ్లే మార్గంలో గొల్లపల్లి నుంచి గుండ్లపల్లి వెళ్తున్న క్రమంలో గ్రామంలో లారీ అద్భుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొట్టడంతో స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పింది.. ఒక్కసారిగా గ్రామంలో షార్ట్ సర్కుటుతో టీవీలు, ప్రిడ్జిలు కాలిపోవడం తో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.. […]

Breaking News

బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు

81 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల మున్సిపాలిటీలోని తిలక్ నగర్ నుండి అండర్ ఫ్రిడ్జ్ వరకు 5 కోట్ల 85 లక్షల రూపాయలతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే ప్రతి పని తాను తీసుకొచ్చిన నిధులనుండే చేస్తున్నారని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంచిర్యాల నియోజకవర్గానికి తెచ్చింది ఏమి లేదని అన్నారు.. […]

Breaking News

యువకుడి కిడ్నాప్..హత్య

3,642 Views(మానకొండూర్ మే 28) యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చితకకబాది, కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన మానకొండూరు మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి (20 )అనే యువకుడిని మంగళవారం ఊటూరు గ్రామంలోని శివాలయం వద్ద తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చితకబాదారు . వారు […]

Breaking News

ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో దాడి….

426 Views(శంకరపట్నం మే 28) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం టీఎస్ ఆర్టిసి డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న, హనుమకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568 డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడి చేశాడు. బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో అదే సమయంలో బస్సుకు ఎదురుగా వస్తున్న గాలిపల్లి […]

Breaking News

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత..

165 Views(తిమ్మాపూర్ మే 28) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట లచ్చయ్య రేణికుంట గ్రామంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తూ, గ్రామంలోనే తిరుగుతూ రేషన్ బియ్యన్ని విక్రయుస్తూ ఒకచోట నిల్వ చేసిన పిడిఎస్ బియ్యన్ని పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు […]

Breaking News ప్రాంతీయం

ముత్యాల తలంబ్రాలను పంపిణి రామకోటి రామరాజు

120 Viewsప్రజ్ఞాపూర్ లోని హనుమాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను సోమవారం పార్తివేశ్వర స్వామి దేవాలయంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వతమైనది చివరికి తోడుండేది రామ నామం ఒక్కటే అన్నాడు. భగవన్నామ స్మరణ వల్లనే మనిషికి మనశాంతి కలుగుతుందన్నారు. భగవంతునికి మించిన సేవ మరొక్కటి లేదన్నాడు. ప్రతి ఒక్కరికి భద్రాచల ముత్యాల తలంబ్రాలను […]

Breaking News

చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

88 Viewsజగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వాస్తవ్యులు బోనగిరి వెంకటేష్ తండ్రి రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరం..

94 Viewsమే 26, 24/7 తెలుగు న్యూస్ : విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరము.. వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసం పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయి. ఒకప్పుడు వేసవి సెలవులన్నీ అమ్మమ్మ, నాన్నమ్మల ఒడిలో గడిపే బాల్యం నేడు అర చేతులో ఇమిడే సెల్‌ ఫోన్‌కు బందీ అయింది. దీంతో ఆప్యాయత, అనురాగం, ప్రేమ, […]

Breaking News

మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శ

79 Viewsదండేపల్లి మండలలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఇటీవలే జరిగిన ప్రమాదంలో ఒక మహిళ కూలి(బంగారు మల్లవ్వ)మృతి చెందిన విషయం తెలుసుకొని, మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com