చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
81 Views
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వాస్తవ్యులు బోనగిరి వెంకటేష్ తండ్రి రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.
290 Views -అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీ నాయకులు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మానకొండూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, యువకులు మానకొండూర్ నియోజకవర్గం గన్నెరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు,నాయకులు, యువకులు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ […]
119 Views*శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి* *ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ కి వినతిపత్రం* చేర్యాల:భరత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దాని అంతరం ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ మాట్లాడుతూ కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెం కు కూడా […]
88 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్:కొత్త నేర చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? ప్రజల హక్కులకు నష్టం చేకూర్చే మూడు కొత్త నేర చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. పౌర హక్కులను మరింతగా అణిచివేసే కొత్త నేర చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అనే అంశంపై బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మహిళా, ట్రాన్స్జెండర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని […]