చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
75 Views
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వాస్తవ్యులు బోనగిరి వెంకటేష్ తండ్రి రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.
209 Viewsతెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ […]
200 Viewsఈ రోజు కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన *బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న, మరియు తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం చంద్రమౌళి,లక్షేట్టిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ యూత్ అద్యక్షుడు ముజాహిద్, ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్.పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో *మంత్రి గంగుల కమలాకర్ […]
131 Viewsఆసియా క్రీడల్లో భారత్ కు మరో పసిడి హోంగ్ జౌ : సెప్టెంబర్ 28 ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత త్రయం సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు. వియత్నంతో పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య […]