చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
88 Views
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వాస్తవ్యులు బోనగిరి వెంకటేష్ తండ్రి రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.
244 Viewsఎల్లారెడ్డిపేట్ యువమోర్చాలో యువకుల చేరిక* ఎల్లారెడ్డిపేట్ మండలం సింగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి దాదాపు 20 మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేర్చుకోవడం జరిగింది. ఆ యువకులను స్వాగతిస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కారణమై అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్లకి అన్నివేళలా తోడుంటారని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి […]
37 Viewsబీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తరోకోను నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ , బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి […]
107 Views*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ..ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..మంజులరెడ్డి మాట్లాడుతూ మురళి ఆత్మకి శాంతి చేకురాలని,వారి కుటుంబ సభ్యులుకి దేవుడు మనో డైర్యం ని ప్రసాదించాలని కోరుకున్నాను అన్నారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు సురేష్, శ్రవణ్ రెడ్డి, మణిదీప్, రాజు, […]