చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
89 Views
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వాస్తవ్యులు బోనగిరి వెంకటేష్ తండ్రి రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.
50 Viewsమంచిర్యాల జిల్లా. **స్థలం:** న్యూ ఢిల్లీ – ఏఐసీసీ కార్యాలయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే కి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉన్నత పదవుల్లో […]
145 Viewsకెసిఆర్ నీ మూడవసారి ముఖ్యమంత్రిని చేద్దాం ఎన్నికల పాటను విడుదల చేసిన. .. మంత్రి హరీష్ రావు అక్టోబర్ 17 సిద్దిపేటలో దేవి రవీందర్ మర్కుక్ కర్ణాకర్ రెడ్డి రూపొందించిన 2023 ఎన్నికల పాటల సిడిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ ని మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి […]
246 ViewsTS24/7 తెలుగు న్యూస్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సోమవారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7