Posted onAuthorTelugu News 24/7Comments Off on మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శ
76 Views
దండేపల్లి మండలలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఇటీవలే జరిగిన ప్రమాదంలో ఒక మహిళ కూలి(బంగారు మల్లవ్వ)మృతి చెందిన విషయం తెలుసుకొని, మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
97 Views-సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి – జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి -ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి -ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు -సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు -సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పాత్రికేయులతో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజన్న […]
300 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం, చాకపల్లి, గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దుర్గం చిన్నయ్య ఒకేసారి ప్రచారం మధ్యలోనే అస్వాస్థకు గురి కావడంతో వెంటనే మంచిర్యాల లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
260 Views23 వేలు అందించిన వర్తక సంఘం మంగపేట,సెప్టెంబర్ 05 మంగపేట మండలం కమ లాపురం గ్రామానికి చెందిన డోలి సమ్మయ్య (టైలర్) మృతి చెందాగా నిరు పేద కుటుంబం కావడంతో మంగపేట వర్తక సంఘం వర్తకుల సహాయంతో 23 వేలు మృతుని కుటుం బానికి వర్తక సంఘం అధ్య క్షులు వేమా సురేష్ ప్రధాన కార్యదర్శి జగదాబి సాంబయ్య, వర్తక సంఘం తరుపున అందిం చారు.మృతుడు సమ్మయ్యకు తోసినంత సహాయాన్ని అందించారు వర్తకులు. No […]