Breaking News

చెక్కు చెదరని ఫెడరలిజం…

80 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్:చెక్కు చెదరని ఫెడరలిజం. దేశంలో ఫెడరలిజం చెక్కు చెదరకపోవటం ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు తేల్చిచెప్పిన ముఖ్యాంశాలలో ఒకటి. ఫెడరలిస్టు పార్టీల బలం రాష్ర్టాల వారీగా చూస్తే కొన్నిచోట్ల తగ్గవచ్చు. కాని దేశం మొత్తం మీద చూసినప్పుడు 2019 కన్న 2024లో మరింత పెరిగిందన్నది గమనించదగిన విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ పార్టీలు కాగా వాటి ఉమ్మడి బలం 2019లో 303+52= 355 నుంచి ఈసారి 240+99=339కి పడిపోయింది. మొత్తం […]

Breaking News

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.

87 Viewsఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు.. నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ రామోజీరావు అస్తమయం… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత..

94 Views  ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ జూన్ 7 వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థత హైదరాబాద్‌లో ఓ స్టార్ హాస్పిటల్‌ లో వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న వైద్యులు ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. మరో గంటలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్న […]

Breaking News

పెద్దపల్లి జిల్లా కార్యాలయం లో తెలంగాణ దశాబ్ది ఊత్సవాలు

99 Viewsపెద్దపల్లి జిల్లా కార్యాలయం లో తెలంగాణ దశాబ్ది ఊత్సవాల ముగింపు సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కొంప మునుగుతుందా..?

98 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:కొంప మునుగుతుందా..? – ఓటింగ్‌ శాతం తగ్గుదలపై కమలంలో కలవరం – ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత కూడా కన్పించని ధీమా – ప్రభావం చూపని మందిరం – దళితులు, ఓబీసీలు దూరం – బ్యాలెట్‌ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కాశ్మీరీలు – ఈసీ విశ్వసనీయత, నిస్పాక్షికతపై సందేహాలు. సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అందరి చూపూ కౌంటింగ్‌ […]

Breaking News

శత్రు దేశాల గూఢచారి మిత్రులు…

105 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:శత్రు దేశాల గూఢచారి మిత్రులు ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్‌. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్‌ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్‌: ద సైకాలజీ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన […]

Breaking News

నేటి నుంచి టోల్గేట్ బాదుడు…

110 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:నేటి నుంచి టోల్‌ బాదుడు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ఛార్జీలు మూడు నుంచి ఐదు శాతం సోమవారం నుంచి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 3 నుంచి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో టోల్‌ ఛార్జీలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా సవరిస్తున్నారు. సోమవారం నుండి దాదాపు 1,100 టోల్‌ […]

Breaking News

మన్యంలో ప్రమాద ఘంటికలు …

93 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్: మన్యంలో ప్రమాద ఘంటికలు. అల్లూరి జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ప్రజాశక్తి- పాడేరు, రంపచోడవరం, చింతూరు విలేకరులు (అల్లూరి జిల్లా) : మన్యంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా కేసులూ క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరుల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు వారం రోజులుగా జ్వర బాధితులు పెరిగారు. జూన్‌ నెలలో ఈ జ్వరాల […]

Breaking News

క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

90 Viewsక్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆశాభావాల ఆఖరి దశ…..

131 Viewsజూన్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఆశాభావాల ఆఖరి దశ -యోగేంద్ర యాదవ్.… జాతీయ కన్వీనర్, భారత్ జోడో అభియాన్ శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో భారతదేశ జాతీయ ఎన్నికల చరిత్రలో అతి సుదీర్ఘమైనది అయిన 18వ సార్వత్రక పోరు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభా నియోజకవర్గాలలో శనివారం పోలింగ్‌తో ముగియనున్నది. భారతీయ జనతా పార్టీ గెలుపునకు కష్టపడవలసిన రాష్ట్రాలు, తన సంఖ్యా బలాన్ని మెరుగుపరచుకోగలనన్న ఆశాభావం […]