Breaking News

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.

86 Views

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు.. నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ రామోజీరావు అస్తమయం…

No Slide Found In Slider.

Poll not found