క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
79 Views
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అనంతరం అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు.
393 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]
78 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు *BG వెంకటాపుంర్ గ్రామానికి చెందిన పొకల గోపి ముదిరాజ్*(38)yrs గారు శుక్రవారం రోజున మరణించిన విషయం తెలిసిందే *గ్రామ యువకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 18000 రూపాయల ఆర్థిక సహాయం,మరియు పోకల వెంకటేష్ , చెక్కల సుధాకర్ 50 కేజీల బియ్యం* అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందించిన గ్రామ యువకులు పోకల […]
100 Viewsములుగు మండలం సింగన్నగూడెం విలేజ్ నివసిస్తున్న తాళ్ల రాము గౌడు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ములుగు మండలం అధ్యక్షులు ని పరామర్శించడం జరిగింది కి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇకముందు ఇంకేమన్నా ఇబ్బంది కలిగితే పల్లె.రమేష్ యాదవ్ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ములుగు మండల్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి భూత అధ్యక్షుడు రాజు గౌడ్ మరియు కిషన్ స్వామి నాగరాజ్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది Poll […]