క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Posted onAuthorTelugu News 24/7Comments Off on క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
83 Views
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అనంతరం అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు.
274 Viewsరష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు […]
77 Viewsవరి కోనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి నవంబర్ 8 నారాయణపేట జిల్లా మద్దూరు మండల్ వర్షాకాలం వరి పంటను రైతులు కోతలు ప్రారంభించి.15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వలన రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు మద్దతు ధర కంటే 400-5 00ల రూపాయల వరకు తక్కువకు అమ్ముకుని నష్టపోవడంతో పాటు తుకాల్లో మోసం చేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు స్పందించి కోనుగోలు కేంద్రాలు వెంటనే […]
209 Views*మూడ్రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: వాతావరణ శాఖ* *తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.* నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ […]