Breaking News

డిఎంజేయూ ఆవిర్భావం – తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు అశోక్

150 Viewsడిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక డిఎంజెయూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశం స్థానిక ఎం.ఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ కు చెందిన కె.రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు అశోక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు […]

Breaking News

మల్లారెడ్డి అరెస్ట్……

352 Viewsకుంభాల మల్లారెడ్డి అరెస్ట్.. అరెస్టులు ప్రజాస్వామికం..ప్రజల కొరకు పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని తమకు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ప్రెస్ నోట్లో హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో  మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం  ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు ముందుకు ముందుగానే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని […]

Breaking News

కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల అశోక్

67 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల అశోక్ బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల అశోక్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]

Breaking News

కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల స్వామి

79 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల స్వామి బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల స్వామి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]

Breaking News ప్రాంతీయం

గణేష్ లడ్డును కైవసం చేసుకున్న జంగ మంజల…

482 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం విద్య

బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం

88 Views  *బద్దెనపల్లి గురుకుల పాఠశాల నూతన పేరెంట్స్ కమిటీ నియామకం* 1).సుంకరి లక్ష్మణ్… గౌరవ అధ్యక్షుడు* *ఫోన్…9701077124* **2). కార్న్ లలిత… చైర్మన్* *3). కులేరు కిషోర్ కుమార్.. వైస్ చైర్మన్* *ఫోన్…8688006656*4). కే లావణ్య.. సభ్యురాలు*5). గుగ్గిళ్ళ మమత. సభ్యురాలు*6). మాసం సరోజన.. సభ్యురాలు*7). బంటు బాబు… సభ్యుడు*8). నగరపు కనకయ్య.. సభ్యుడు9). గుడిసె గంగయ్య.. సభ్యుడు*ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల నిరసన..

133 Views (తిమ్మాపూర్ సెప్టెంబర్ 03) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపుమేరకు మంగళవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అలుగునూర్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ డివిజన్ సెక్రటరీ ఇల్లందుల రత్నం మాట్లాడుతూ వివాదాస్పదమైన ఆర్డర్లను రద్దు చేస్తూ, కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీని కొనసాగించాలన్నారు. అర్టిజెన్ల డిమాండ్స్ కన్వర్షన్స్, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని […]

Breaking News

భారీవర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

115 Views-కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి (తిమ్మాపూర్ సెప్టెంబర్ 01) రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణశాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో వరదల తాకిడి ఎక్కువగా […]

Breaking News

అత్యవసరం అయితేగాని బయటకు రాకండి ఎస్సై…

381 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడడంతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలం రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, కుంటలు జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా  అప్రమత్తంగా ఉండాలని ముస్తాబాద్ మండల పరిధిలోని రామలక్ష్మణపల్లి- పదిర మధ్య తాత్కాలిక వంతెనపై నుండి మానేరు నది పొంగి ప్రవహిస్తున్నందున ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ చేరుకొని బారికేడ్లు, జీపీ ట్రాక్టర్‌ను రాకపోకలకు అడ్డుగా ఏర్పాటు చేశారు. […]

Breaking News

గుండెపోటుతో యువకుడు మృతి..

128 Viewsతిమ్మాపూర్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బొర్ర సతీష్ అనే యువకుడు (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో నుంచి ఉదయం ట్రాక్టర్ నడపడానికి బయలుదేరగా తిమ్మాపూర్ లోని ఆటోస్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు.వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతిడికీ భార్య రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ […]