Breaking News నేరాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

122 Viewsసిద్దిపేట జిల్లా తెలుగు న్యూస్ ప్రతినిధి జగదేవపూర్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే తిరుపతి బార్య కనకవ్వ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది.దీంతో ఇంట్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కనకవ్వ .కూతురు అశ్విని కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో […]

Breaking News

మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం

91 Views*మంచిర్యాల నియోజకవర్గం* ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని *అంబేద్కర్ చౌరస్తా (IB)* వద్ద నిరసన కార్యక్రమ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ·అధ్యక్షులు,ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వరి పంట క్వింటాల్ కి *500 రూపాయల బోనస్* తో పాటు, *రెండు లక్షల రూపాయల* రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన మాట తప్పినందువలన, మంచిర్యాల […]

Breaking News

ఉద్యోగులను డోఖా చేసిన కాంగ్రెస్ సర్కార్..

104 Views గజ్వేల్ ఏప్రిల్ 5, 24/7 తెలుగు న్యూస్ :ఉద్యోగులను డోఖా చేసిన కాంగ్రెస్ సర్కార్ మైనార్టీ లపై శీతకన్నెలా…? 1వ తేదీన జీతాలు ఏమయ్యాయి…? మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు..ఫైర్. గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అబద్ధాలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.. గజ్వెల్ లో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.

258 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]

Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరిక

104 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు జి మల్లేష్ సంగారెడ్డి 05 ఏప్రిల్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు జి మల్లేశం డిసిసి అధ్యక్షురాలు మరియు టీ జి ఎల్ ఎల్ సి చైర్మన్ శ్రీ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కష్టపడి పని చేసిన ఉద్యమకారున్ని గుర్తించని పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ యొక్క పార్టీ నుంచి బయటకు […]

Breaking News

కార్యకర్తలు భారీగా తరలి రావాలి

116 Viewsతుక్కుగూడ లో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభ. కార్యకర్తలు భారీగా తరలి రావాలని పరమేశ్వర్ రెడ్డి పిలుపు ఉప్పల్ ఏప్రిల్ 5 దేశంలో మోడీ పాలన పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనమంతా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని ఎంపీలను గెలిపించుకోవాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తుక్కుగూడలో ఈనెల 6న తలపెట్టిన జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని […]

Breaking News

బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి

135 Viewsబాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి   జీవితకాలం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిత్యం ప్రభుత్వాలతో అంతర్గతంగా కొట్లాడి భారత రాజ్యాంగాన్ని కాపాడిన బాబు జగ్జీవన్ రామ్ కార్మిక మంత్రిగా ,భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్ మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కూడా అయ్యాడు , అక్కడ అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. ఏప్రిల్ 5 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి బి డి ఎస్ […]

Breaking News

బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి..

176 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 05) తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ చౌరస్తా సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి చిక్యాల సాగర్ రావు(69) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.. కరీంనగర్ లోని రామచంద్రపూర్ కాలనీకి చెందిన సాగర్ రావు హుస్నాబాద్ సమీపంలోని గందిపెల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి తన స్నేహితులతో కలిసి కారులో కరీంనగర్ వైపు వస్తున్నాడు. నుస్తులాపూర్ వద్ద కూల్ వాటర్ బాటిల్ కొనేందుకు ముగ్గురితో కలిసి రోడ్డు దాటుతున్నాడు. రోడ్డు చివరన […]

Breaking News నేరాలు ప్రాంతీయం

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి…

314 Views గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి.. గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిపురం ముత్తయ్య (65) నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం ముత్తయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ముత్తయ్య ప్రాణాలు దక్కలేదు. సమాచారం […]

Breaking News

శుక్రవారం, శనివారం జర జాగ్రత్త!

133 Views11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ 5 తెలుగు న్యూస్ ప్రతినిధి తెలంగాణ: రాష్ట్రంలో ఇవాళ, శనివారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. గురువారం నల్గొండ డి ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత […]