129 Viewsస్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.* *స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు.* *భారతీయతను భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో పశ్చిమ దేశాల సమాజాల ముందు ఆవిష్కరించారు.* ఆయన అసలు పేరు *నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు.* తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే ‘జాతీయ యువజన దినోత్సవంగా’ కూడా జరుపుకుంటున్నారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, […]
Breaking News
శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేత
139 Viewsశబరిమలలో ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది’ అరవణ ‘గా పిలిచే ఈ ప్రసాదం తయారు ఇలాచీలను అధికమవుతాదులో రసాయనాలు వాడి పండిస్తున్నట్లు తేలింది దీంతో ప్రసాదం తినేవారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు అరవన్న పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది అయితే ఇలాచీలు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) నిర్ణయించినట్లు తెలుస్తోంది Telugu News 24/7
పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.
154 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]
237 Viewsత్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు… ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల […]
ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుని అరెస్ట్
169 Viewsకేటీఆర్ పర్యటన సందర్బంగా అక్రమ అరెస్ట్ చేశారని మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు మారవేణి రంజిత్ అన్నారు సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన జరిగిన ప్రతిసారి అక్రమ అరెస్ట్ కేసులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మంత్రి నెరవేర్చాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదువుకు […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కే తారక రామారావు
250 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కే తారక రామారావు .సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయం ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రమాణం చేసిన నూతన సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లు.సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లను జ్ఞాపిక అందించి శాలువా తో సన్మానించి అభినందించన మంత్రి కే తారక రామారావు హాజరైన రాష్ట్ర ప్రణాళిక […]
రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీతకు ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
157 Views గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు చైర్మన్ ఎన్ సి రాజమౌళి కౌన్సిలర్ల తో కలిసి రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా రామకోటి రామరాజు ని ఘనంగా శాలువతో సత్కరించిన మున్సిపల్ చైర్మన్ .రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 30సంవత్సరాల నుండి అనేక రాకలుగా చిత్రాలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రస్థాయిలో మన గజ్వేల్ వాసికి కళారత్న అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు. […]
ఎమ్మార్వో భాగ్య రేఖను సన్మానించిన సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య
306 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే […]
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో నెలలో రెండుసార్లైన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.
184 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల ఆందోళన పై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పందించారు.ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి విచారణకు ఆదేశించారు.జిల్లా ఆర్ […]










