Breaking News

ములుగు మండల్ పాములపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.

137 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దొడ్డ చారికి 55000 రూపాయలు  నీల కర్ణాకర్ కు, 30000రూపాయలు, నీల కల్యాణికి 35000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  మంత్రి హరీష్ రావు సహకారంతో అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, రాజేష్ గౌడ్, వార్డు సభ్యులు ప్రభాకర్, గణేష్, మాజీ ఉపసర్పంచ్ […]

Breaking News రాజకీయం

పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి

150 Viewsబీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు […]

Breaking News

గంభీరావుపేట మండల కేంద్రం లోని సెస్ ఎలక్షన్స్ ఓట్లు లెక్కింపు అవుతున్నాయి

155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని  సెస్ ఎలక్షన్స్ కౌంటింగ్ వేములవాడ లో  ప్రాంభమైనవి  సెస్ ఎన్నికల ఓట్లు లెక్కింపు అవుతున్నాయి  అభ్యర్థులమధ్య ఉత్కంఠ నెల కొంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ లు భారీ బందోబస్త్ చర్యలు ఏర్పాటు చేశారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు

భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”

159 Views తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రపంచభాషనీ,సుమారు 20కోట్లమంది […]

Breaking News కథనాలు

భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”

269 Views భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి […]

Breaking News కథనాలు

సింగసముద్రము ఆయకట్టు నీటి విడుదల…..

140 Viewsసింగసముద్రము ఆయకట్టు నీటి విడుదల. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని ఎల్లారెడ్డిపేట మండల ఆయకట్టు వరప్రదాయిని సింగసముద్రం నీటిని ఎల్లారెడ్డిపేట,బొప్పపూర్ కోరుట్లపేట సర్పంచ్ ల ఆధ్వర్యంలో సింగసముద్రము నీటిని విడుదల చేశారు. ఈ నీటి ద్వారా 1800 ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని నీరటిలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు వారికి సూచించారు.ఈ నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బొప్పపూర్ సర్పంచ్ […]

Breaking News

టాలీవుడ్ లో మరో విషాదం చలపతిరావు హఠాన్మరణం

128 Viewsమొన్న కైకాల సత్యనారాయణ మరణం ఈరోజు ఉదయం సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులు సినీ నటుడు ఆయన అభిమానులు సంతాపం వెలిబుచ్చారు ఆయనకు కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సెస్ డైరెక్టర్ గా ఉంచి గెలుపు కోసం పని చేసిన వారికీ గౌరినేని నారాయణ రావు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆశీస్సులతో మరియు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గారి ప్రోత్సాహంతోరాజన్న సిరిసిల్ల  జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి మార్గదర్శకంలో పెద్దలు కొండూరి గాంధీ రావు కృషితో నన్ను గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ (బీ ఆర్ ఎస్ ) పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు […]

Breaking News

గంభీరావుపేట మండలకేంద్రం లో ప్రశాంతంగా ముగిసిన సెస్ ఎలక్షన్స్

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో , మరియు ముస్తఫా నగర్ నర్మాల, దమ్మన్నపేట గ్రామాలలో ఈరోజు జరిగిన సెస్ ఎలక్షన్ ప్రశాంతంగా ముగించారు దాదాపుగా 80% పోలింగ్ నమోదయ్యాయి , ఎలక్షన్లో పోలీసులు భారీగా బందోబస్తుల నిర్వహించారు, ప్రతి పోలింగ్ బూతులలో. పోలీసులు , బందోబస్తును ఉంచగా, సిఐ మొగలి, మరియు గంభీరావుపేట ఎస్సై మహేష్, ప్రతి బూత్ కి తిరుగుతూ పోలింగ్ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎలక్షన్లు పకడ్బందీగా నిర్వహించారు Telugu News […]

Breaking News

మర్కుక్ మండల్ : ఇప్పలగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లోంచి సుమలతకు 47 వేల సహాయనిది అందించుట.

130 Views మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన యాదవ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ వచ్చిన 60 వేల రూపాయల చెక్కును మరియు అదే గ్రామానికి చెందిన సుమలతకు 47 వేల రూపాయల చెక్కులు అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర […]