Breaking News

గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ డిగ్రీ విద్యార్థులారా న్యాక్ ( ఎన్ ఎ ఎ సి )గుర్తింపు లో భాగస్వాములు అవండి

190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో 2020-2021 విద్యా సంవత్సరం నుంచి 2022-2023 విద్యా సంవత్సరం వరకు మధ్యకాలంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో బిఎ,బీకాం,బీఎస్సీ కోర్సులు చదివిన ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపులో భాగంగా బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ […]

Breaking News ప్రాంతీయం

143 Viewsబాల్య మిత్రుల ఔదార్యం బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య

253 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మేకల కనకయ్య సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నీల రాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ ఆదివారం నాడు మృతుడు నీల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యంతో పాటు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి […]

Breaking News

గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కూరాకుల సాయి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత..

135 Viewsకొడకండ్ల గ్రామానికి చెందిన చిలసారం నర్సింలు గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను ఆర్విఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కురాకుల సాయి నర్సింలుకి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక

140 Viewsకళాకారులందరికీ కళాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పార్టీ ప్రాణంగా భావించి ఏ ఉద్యమం జరిగినా ఏ సంఘాలు ధర్నాలు చేసిన ఏ పార్టీలో రాస్తారోకో లు చేసిన ఎవరు ధూంధాములు పెట్టిన పాటే ముందు వరుసలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను గోసలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గోసి గొంగడి వేసి కాలికి గజ్జ కట్టి తప్పు సంకనేసుకుని గలమై గర్జించి మాటలతో పాటలతో కళాలతో ఓ తూటాలై […]

Breaking News

అన్నదానం మహా దానం – ఎమ్మెల్సీ యాదవరెడ్డి

141 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెళ్ళి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్సీ […]

Breaking News

మానవత్వం చాటిన సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బంది స్వామి, కర్ణాకర్

162 Viewsసిరిసిల్ల పట్టణంలో గంగమ్మ జాతరకు వచ్చిన ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి పోలీసు వాహనంలో ఇంటికి పంపించారు. Telugu News 24/7

Breaking News

జీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* మార్గదర్శకాల్లో సవరణ*

131 Viewsజీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* *మార్గదర్శకాల్లో సవరణ*  ఆసరా వృద్ధాప్య పింఛను లబ్ధిదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 15 రోజుల్లో వృద్ధాప్య పింఛనుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామి ఆధార్‌ కార్డు ప్రతి, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వెంటనే పింఛను మంజూరు చేయాలని గ్రామీణావృద్ధి శాఖ రెండు వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. […]

Breaking News

త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్‌.

131 Views????త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్‌*  ‘ఒకే ఫొటోతో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించేందుకు మరోదఫా క్షేత్రస్థాయి తనిఖీలను చేపట్టనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో అలాంటి ఓటర్లు 12.55 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి పంపిందన్నారు. రెండు, మూడు వారాల్లో ఆయా చిరునామాలకు పోలింగ్‌కేంద్ర స్థాయి […]

Breaking News

వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం   ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది*

166 Views బీజేవైఎం  రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు తెలంగాణలో  18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల  చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వర్గల్ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ బబ్బూరి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్  ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది* *వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం   ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం […]