Breaking News రాజకీయం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…

260 Viewsవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి… బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని […]

Breaking News

విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలి*

236 Views*విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలి* * ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాల నరసయ్య రాయపోల్ మండల కేంద్రంలో విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాలనర్సయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల నరసయ్య మాట్లాడుతూ విశ్వజన కళామండలి 45 సంవత్సరాలు పురస్కరించుకొని గద్దర్కు నివాళులర్పిస్తూ 45 పాటలను బహుజన స్వరార్చన కార్యక్రమం హైదరాబాదులోని […]

Breaking News

జాతీయ మాల మహానాడు 18 వ ఆవిర్భావ దినోత్సవం

264 Viewsజాతీయ మాల మహానాడు 18 వ ఆవిర్భావ దినోత్సవం చేర్యాల పట్టణ కేంద్రంలో కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 27 చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు పుట్టరాజు అధ్వర్యంలో జరిగినది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ పాల్గొని* అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జాతీయ మాలమానాలు జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు […]

Breaking News

స్పెషల్ పోలీస్ తనిఖీలు 

201 Viewsస్పెషల్ పోలీస్ తనిఖీలు అక్టోబర్ 27 కామారెడ్డి జిల్లా సదశివానగర్ పోలీస్ లు వాహనాలను కార్లల్లో డబ్బులు చెకింగ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి సింధు శర్మ సీరియస్ గా జిల్లా వ్యాప్తంగా తనికీలు చేపిస్తున్నారు ప్రజలు పోలీస్ లకు సహకరించాలని చెప్పినారు శాంతి యూతంగా ఉండాలి అల్లర్లు చేయరాదు గొడవలు పెట్టు కోవద్దు ఎలక్షన్ కోడ్ అమల్లో వున్నది గమనించగలరు పోలీస్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తనికీలు […]

Breaking News

భానోత్ రవి సోనా దంపతులకు నివాళులు అర్పించడం జరిగింది

209 Viewsకీర్తి శేషులు భానోత్ రవి సోనా దంపతులకు నివాళులు అరిపించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవి రెడ్డి అక్టోబర్ 27 పాలేరు నియోజకవర్గం తిరమలాయపాలెం మండలం హైదర్సాయి పేట గ్రామానికి చెందిన బానోత్ రవి సోనా దంపతులు బైక్ యాక్సిడెంట్ వల్ల దూర్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవి రెడ్డి హైదర్సాయి పేట వెళ్లి కీర్తి శేషులు రవి, సోనా దంపతులుకు నివాళులు అరిపించి వారి కుటుంబ సభ్యులకు […]

Breaking News

ఇంటింటి ప్రచారం ప్రారంభం

187 Viewsమూసాపేట్ డివిజన్ పరిధిలో జోరుగా సాగుతున్న బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ప్రారంభం అక్టోబర్ 27 కూకట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు ని ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మూసాపేట్ డివిజన్ లో మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదట జనతా నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. […]

Breaking News

తప్పుడు పోస్టులు పెడితే

237 Views    సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, అక్టోబర్ 27 సిద్దిపేట్ జిల్లా   సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత  మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. అలా కాదని తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరం […]

Breaking News

అవగాహన సదస్సు

191 Viewsఅవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ 27 సిద్దిపేట జిల్లాలోని చుంచనకోట గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ ఆఫీసర్ తాన్య సంఘమా మాట్లాడుతూ రద్దు చేసిన 2000 నోట్లు ఇంకా ఎవరి దగ్గర అయినా ఉంటే వాటిని హైదరాబాద్ ఆర్బిఐ ఆఫీసు లో మార్చుకోవాలని సూచించారు. అలాగే సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ సత్యజిత్ మాట్లాడుతూ […]

Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

156 Viewsవడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి అక్టోబర్ 27 సిద్దిపేట జిల్లా  చేర్యాల : వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేర్యాల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ జోగినిపల్లి రాజేశ్వరరావుకు వినతిపత్రం పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ […]

Breaking News

సంపూర్ణ మద్దతు

197 Viewsబండారి లక్ష్మారెడ్డికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు అక్టోబర్ 26, ఉప్పల్. ఉప్పల్ డివిజన్, లక్ష్మీ నగర్ కాలనీలోని డైమండ్ ప్రింటింగ్ ప్రెస్ ని బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(ఎస్ ఎస్ ఐ ) ప్రెసిడెంట్ అలగ్జాండర్, బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ […]