408 Views ములుగు జిల్లా, సెప్టెంబర్ 25 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2022-2023 అకాడమీక్ ఇయర్ లో 6 నుంచి 10 వ తరగతిలోని ఎస్సి ఎస్టీ మెరిట్ విద్యార్థులకు రాజుపేట కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా విద్య జ్యోతి పథకం కింద రూ, 5000/- పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ అందజేశారు. అనంతరం రాజుపేట పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన […]
205 Views-తిమ్మాపూర్ తహశీల్దార్ కనకయ్య. (తిమ్మాపూర్ డిసెంబర్ 20) తిమ్మాపూర్ యంపిడిఒ కార్యాలయం ఆవరణలో తహాశీల్దార్ కే.కనుకయ్య ఆధ్వర్యంలో బిఎల్ఓఎస్, బిఎల్ఓ సూపర్వైజర్లకు ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2024 గురించి ఒక్కరోజు శిక్షణ ఇచ్చినట్లుగా తహాశీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చెయ్యాలని, మరణించిన వారిని జాబితా తొలగించాలని, తప్పులు లేని ఓటర జాబితాను తయారు చేయాలని కోరారు. బిఎల్ఓ లకు , బిఎల్ఓ […]
169 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7