*మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు.
నస్పూర్ మున్సిపాలిటీలోని Rk-7 వద్ద & Rk-7NT గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ నడిపెల్లి విజిత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, TBGKS నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది..
