129 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో మంగళ వారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ, జాలని యాదగిరి,కనకరాజు, గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల కమిటీ మండల ఆర్గనైజర్ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, వంటి మామిడి […]
114 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]
54 Views నవంబర్ 19న గజ్వేల్ లో పీ.డీ.ఎస్.యు జిల్లా 4వ మహాసభ..! గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!! సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 4 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా నాలుగవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు […]