148 Viewsఅమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అనుసంధానంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధికారులు మరియు సిబ్బంది అందరిని అభినందించారు.. మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతో […]
ప్రకటనలు
సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం
117 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల ఇంచార్జ్ లింగాల సంధీప్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సింహ గర్జన భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఈసి మెంబర్ హజరైనారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మాట్లాడుతూ నవంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ లో సిరిసిల్ల సింహగర్జన సభను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇట్టి సభకు […]
హమాలీ కార్మికుల సంక్షేమానికి పాటుపడే వారికే కార్మికుల మద్దతు ఉంటుంది
129 Viewsసిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం హమాలీ కార్మికుల సంక్షేమానికి ఇలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కూలి రేట్లు పెంచాలని అనేకసార్లు ప్రభుత్వం […]
బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ
116 Viewsబెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.”పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. Telugu News […]
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుంది : కేకే మహేందర్
131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి […]
పోలీస్ బెటాలియన్ లో వ్యాసరచన పోటీలు
211 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (అక్టోబర్ 21-31 వరకు)లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు కమాండంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ రోజు పోలీస్ అధికారులు,సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా ఏ.ఆర్.యస్.ఐ మరియు క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు వర్క్ లైఫ్ బాలన్స్ ఇన్ పోలీస్ అనే అంశం పై మరియు ఆర్.యస్.ఐ/ యస్.ఐ పైస్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు రోల్ అఫ్ పోలీస్ ఇన్ […]
పోలీసు విధుల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో గంభీరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థినీ, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వి హెచ్ ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్,ఇతర […]
అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం:అదనపు ఎస్పీ
115 Viewsపోలీస్ అమరవీరుల సంస్కరణ లో భాగంగా ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్. పోలీస్ అమరవీరుల సంస్మరణ భాగంగా జిల్లా అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ […]
అనుమానిత లావాదేవిల పై సమాచారం ఇవ్వండి
91 Viewsఅనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బ్యాంక్ అధికారులకు సూచించారు.ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రాలసమాచారాన్ని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్రో జువారీ నివేదిక అందజేయాలని అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ మీటింగ్ హల్ లో జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోజిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకుల్లో […]
113 Viewsఖరీఫ్ 2023-24 సీజన్ లో వరి ధాన్యం కొనుగులు కు సంబందించిన కార్యాచరణ ప్రణాళిక పై శ్రీ ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించబడింది. ఖరీఫ్ 2023-24 సీజన్ లో కొనుగోళ్ళు సజావుగా జరుగుటకు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు మరియు సంబందితఅధికారులకు సూచనలు ఇవ్వటం జరిగినది. ఈ సందర్భంగా ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సీజన్లో లో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ను […]










