ప్రకటనలు

బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

87 Views

బెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస‌‌‌ రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.”పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *