211 Viewsపద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన -సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 100 కుర్చీలు అందజేశారు ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు వితరణ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు […]
ప్రకటనలు
బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్
303 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]
ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే
171 Viewsఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే ఎల్లారెడ్డిపేట జనవరి 30 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే నిర్వహిస్తున్నట్లు సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిది ఎం సంతోష్ తెలిపారు, వీర్నపల్లి మండలంలో 300 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అదేవిధంగా ఆశా వర్కర్ల హెల్పింగ్ తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా 300 కుటుంబాలను గురువారం వరకు సర్వే పూర్తి చేయనున్నట్లు […]
196 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు
267 Viewsవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.♥ జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో […]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…
338 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.
199 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]
బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
248 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]
కేంద్ర పథకాల చేరవేయాలన్నదే వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశ్యం:కేంద్ర టెక్స్టైల్ మంత్రి
135 Viewsఅర్హులకు సంతృప్త స్థాయిలో కేంద్ర పథకాల చేరవేతకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా అన్నారు. ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోందనీ జిల్లాలోని అర్హులందరూ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందాలన్నారు ఈ సందర్భంగా కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త […]
పౌర సరఫరాల కమిషనర్ ను కలిసిన అదనపు కలెక్టర్
157 Viewsరాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ శుక్రవారంంహైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన తో భేటీ అయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు, భారత ఆహార సంస్థ కు సిఎంఆర్ త్వరితగతిన డెలివరీకి తీసుకుంటున్న చర్యలను […]