161 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో గంభీరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థినీ, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వి హెచ్ ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్,ఇతర […]
ప్రకటనలు
అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం:అదనపు ఎస్పీ
118 Viewsపోలీస్ అమరవీరుల సంస్కరణ లో భాగంగా ఫ్లాగ్ డే సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్. పోలీస్ అమరవీరుల సంస్మరణ భాగంగా జిల్లా అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ […]
అనుమానిత లావాదేవిల పై సమాచారం ఇవ్వండి
102 Viewsఅనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి బ్యాంక్ అధికారులకు సూచించారు.ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రాలసమాచారాన్ని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్రో జువారీ నివేదిక అందజేయాలని అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ మీటింగ్ హల్ లో జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోజిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకుల్లో […]
118 Viewsఖరీఫ్ 2023-24 సీజన్ లో వరి ధాన్యం కొనుగులు కు సంబందించిన కార్యాచరణ ప్రణాళిక పై శ్రీ ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించబడింది. ఖరీఫ్ 2023-24 సీజన్ లో కొనుగోళ్ళు సజావుగా జరుగుటకు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు మరియు సంబందితఅధికారులకు సూచనలు ఇవ్వటం జరిగినది. ఈ సందర్భంగా ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సీజన్లో లో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ను […]
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్
113 Viewsసిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీ పరీక్షల పురోగతి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాపూలే ల విగ్రహాల ఆవిష్కరణ
150 Viewsశ్రీమతి సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాపూలే ల విగ్రహాల ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ” ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అంగరంగవైభవంగా నిర్వహించారు. అయితే ఆ విగ్రహల ఆవిష్కరణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన నాగెల్లి దేవానంద్ ని ముదిరాజ్ సంఘం తరుపున ఘనంగా బుధవారం రోజు సన్మానించడం జరిగింది. శ్రీ నాగెల్లి దేవానంద్ (ముంబై) మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ కొండాపూర్ లో చేయడం అంటే కొండాపూర్ […]
నామినేషన్ ప్రక్రియకు పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి:జిల్లాకలెక్టర్
159 Viewsత్వరలో జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో చేపట్టే నామినేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలనీ కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారీ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్ లో నామినేషన్ దాఖలు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ లపై రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మాస్టర్ ట్రైనర్లు నామినేషన్ ప్రక్రియ పోస్టల్ […]
దుర్గ మాతకు 50 కిలోల బియ్యం వితరణ
138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో దుర్గామాత కమిటీకి బిజెపి రాష్ట్ర నాయకుడు శ్రీ లగిశెట్టి శ్రీనివాస్ 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జి చిగురు వెంకన్న ముదిరాజ్, బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షుడు తాటి పెళ్లి ప్రణీత్ గారు, మాజీ ఎంపీటీసీ రాజు, సర్దాని సాయి, దుర్గామాత కమిటీ అధ్యక్షుడు అయినేని నారాయణరెడ్డి, లక్కిరెడ్డి అంజిరెడ్డి, సర్దాని నందo, కనిమేని పెంటిరెడ్డి,న్యాలం భవిత్ […]
ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసు కవాత్
259 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బుధవారం ఉదయం పోలీసు కవాత్ నిర్వహించారు. సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ రెడ్డి, బిఎస్ఎఫ్ కమాండో ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, ముప్పాపూర్, అగ్రహారం, వెంకటాపూర్లలో నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా పోలీసు కవాత్ ర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్, ప్రత్యేక పోలీస్ బలగాలు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రగతి భవన్ కు చేరుకున్న గర్జనపల్లి యువకుడు
277 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు, తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ […]










