నేరాలు

అక్రమ గంజాయి పట్టుకున్న పోలీసులు

114 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 750 గ్రాముల గంజాయి స్వాధీనం. నిందితుల వివరాలు: 1)బిరనేని అభిలాష్ , తండ్రి:సదానందం వయసు:21, కులం: మాదిగ , వృత్తి: క్యటరింగ్, నివాసం:కాకతీయ నగర్ గోదావరిఖని. 2)గండ్రేటి కార్తిక్, తండ్రి:రామకృష్ణ , వయసు:21, కులం:రెల్లి, వృత్తి:డెలివర్ బాయ్ , నివాసం:హనుమాన్ నగర్ గోదావరిఖని వివరాలకు వెళ్ళితే ఈ రోజు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ […]

నేరాలు

పేకాట స్థావరంపై దాడి

99 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. పరారిలో మరొకరు,రూ.18,490/- నగదు, 5 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ చెతులపూర్ గ్రామ సమీప ప్రాంతంలో డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి మందమర్రి […]

Breaking News నేరాలు

వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం ఐ జి

106 Viewsతెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ (ఐజి) అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్‌ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఈ […]

Breaking News నేరాలు

సెల్ఫోన్ అప్పగించిన సీఐ సదానంద్

110 Viewsముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని […]

Breaking News నేరాలు

పోయిన సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై

105 Viewsఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట: బోన్ క్యాన్సర్ తో మహిళ మృతి

97 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన బాలలక్ష్మి  (65) అనే మహిళ గత కొంతకాలంగా బోన్ కి ఆన్సర్ తో బాధపడుతుంది. భర్త బాలయ్య ఏడు సంవత్సరాలుగా పక్షవాతం వ్యాధితో మంచం పట్టగా భార్య బాలలక్ష్మి గురువారం రోజు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. Telugu News […]

Breaking News నేరాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

115 Viewsసిద్దిపేట జిల్లా తెలుగు న్యూస్ ప్రతినిధి జగదేవపూర్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే తిరుపతి బార్య కనకవ్వ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది.దీంతో ఇంట్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కనకవ్వ .కూతురు అశ్విని కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో […]

Breaking News నేరాలు ప్రాంతీయం

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి…

303 Views గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి.. గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిపురం ముత్తయ్య (65) నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం ముత్తయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ముత్తయ్య ప్రాణాలు దక్కలేదు. సమాచారం […]

నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

109 Views—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం —–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం —–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ —–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి […]

నేరాలు

గంజాయి నిందితుడు అరెస్ట్

121 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. గత కొద్ది కాలంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో, బెల్లంపల్లి పట్టణానికి చెందిన నలుగురు యువకులు 1) లింగాల యశ్వంత్, 2)తోట మనిదీప్, 3) నవీద్ మరియు 4)ముజ్జు అనే వారు చెడు అలవాట్లకి అలవాటు పడి గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర లోని చంద్రపూర్ మరియు బల్లర్శా పట్టననలలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి పెద్ద ఎత్తున గంజాయి తక్కువ […]