145 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, […]
నేరాలు
సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
102 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (ఐజి) ఆదేశాల మేరకు SBI బ్యాంకు జ్యోతి నగర్, ఏన్టీపీసీ లో సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో […]
అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితురాలికి ఆర్థిక సాయం
127 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 10) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని సాకలి బుచ్చమ్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సామాగ్రి, అల్మారి లో ఉన్న దుస్తులు,కష్టపడి దాచుకున్న డబ్బులు దగ్ధమయ్యాయి.సుమారు వీటి విలువ 3 లక్షలు నుండి 4 లక్షల మధ్యలో ఉంటాయి. ఈ ప్రమాదం వల్ల బాధితురాలు నిరాశ్రయులయింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురీ మహేష్ […]
వీర్నపల్లి మండలం లో మహిళ దారుణ హత్య
416 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో ఒ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అతికిరాతంగా హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వన్ పల్లి గ్రామానికి చెందిన భక్తుల మల్లవ్వ (45) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చారు.ఈమె హత్యకు వివాహేతర సంబంధమేనని…? స్థానికులు అనుకుంటున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు స్థానికులు చూసి […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ ఘాతంతో రైతు మృతి
177 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారంపై ఫ్యూజ్ మారుస్తుండగా రైతుకు విద్యుత్ ఘాతానికి గురై అక్కడ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు యాదయ్య(50) అని రైతు శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని […]
అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్
137 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 15 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి సత్య సాయి నగర్ లో ఒక షెడ్ లో నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రాకేష్, […]
22 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్
156 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది : 05-03-2024 అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 22 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్నరనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది రాకేష్, తిరుపతి, రాజు లు […]
పోలీస్ లకు పట్టుబడ్డ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా!
132 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 28) సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం : వెంచర్లలో కరెంట్ అల్లుమినియం వైర్లు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కుకూనూర్ పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ మాట్లాడుతూ కొండపాక మండలం వెలికట్ట చేవరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ వైపు వస్తున్న వాహనంలో అల్యూమినియం వైర్లు వేసుకొని వెళ్తుండగా అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ల […]
వెంటాడిన ప్రమాదాలు..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..
212 Viewsవెంటాడిన ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]
నిద్రలోనే యువకుడు మృతి
119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com










