676 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె […]
నేరాలు
మహిళలకు అండగా షీటీం..
124 Views-కరీంనగర్ రూరల్ ఏసిపి వెంకటరమణ (తిమ్మాపూర్ మార్చి 21) కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఎసిపి ఆధ్వర్యంలో ఈ రోజు తిమ్మాపూర్ మండలం లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఉమెన్ షీ టీమ్ సీఐ శ్రీలత హాజరై మాట్లాడుతూ.. నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, […]
ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.
169 Views(తిమ్మాపూర్ మార్చి 20) కరీంనగర్ కమీషనరేట్ రూరల్ డివిజన్ లో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి ఆకస్మిక తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు . త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. పోలీస్ అధికారులంతా నిజాయితీగా , నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. […]
కరెంట్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్
631 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో గల రాపల్లి వాగులో ఈనెల 16వ తారీఖున విద్యుత్ వైర్ తో కొందరు వ్యక్తులు చాపలు పట్టడానికి చూసి రాచర్ల గొల్లపల్లి కి సంబంధించిన వ్యక్తి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శివరాత్రి శ్రీనివాస్, కుంచం పరశురాములు, శివరాత్రి మల్లేష్ అను వడ్డెర కులస్తులైనటువంటి ముగ్గురిపై ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎస్సై రమాకాంత్ సిరిసిల్ల కోర్టుకు రిమాండ్ […]
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి
141 Views-తిమ్మాపూర్ సీఐ స్వామి (తిమ్మాపూర్ మార్చి 18 ది క్రైం న్యూస్ ) తిమ్మాపూర్ రాజీవ్ రహదారి నుండి తిమ్మాపూర్ గ్రామం వరకు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించిన సీఐఎస్ఎఫ్ విక్రాంత్ షాకీన్,తిమ్మాపూర్ సీఐ స్వామి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వాట్సాప్ ఫేస్బుక్ లలోఅసభ్యకరమైన,రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అని అన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల ను కూడా బాధ్యులను చేస్తామని,కులం, మతం పేరుతో పోస్టులు పెడితేచట్టపరమైన చర్యలు […]
జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు
121 Views-జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… సిరిసిల్ల పట్టణం సాయి […]
గల్ఫ్ పంపిస్తానని మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ లబోదిబోమంటున్న బాదితులు
582 Viewsప్రజాదీవాస్ లో న్యాయం కోసం ఎస్ పి ని కలుస్తాం ఎల్లారెడ్డిపేట మార్చి 17 ; ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురిని 15 రోజులలో గల్ఫ్ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ మోసం చేయగా బాదితులు లబోదిబోమంటున్నారు, ముంబాయి లో వాకల ఫర్ ముంబాయి క్లాసిక్ ఇంటర్ నేషనల్ అయోషా కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ఇమాగ్రేషన్ ఎయిర్ టికెటింగ్ సర్వీస్ సౌకర్యం ఉందని దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా […]
తిమ్మాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
654 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తి తెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం అతని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుని వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని […]
విద్యుత్ ఘాతంతో రైతు మృతి !
111 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంత సాగర్లో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోర్ మోటార్ వేయడానికి వెళ్ళాడు.స్టార్టర్ నడవక పోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
102 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ ???????? 1,61,,320/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ రెడ్డి అధ్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ లో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు […]










