Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట: బోన్ క్యాన్సర్ తో మహిళ మృతి

70 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన బాలలక్ష్మి  (65) అనే మహిళ గత కొంతకాలంగా బోన్ కి ఆన్సర్ తో బాధపడుతుంది. భర్త బాలయ్య ఏడు సంవత్సరాలుగా పక్షవాతం వ్యాధితో మంచం పట్టగా భార్య బాలలక్ష్మి గురువారం రోజు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రీరామోజు శేఖర్ […]

Breaking News నేరాలు

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

81 Viewsసిద్దిపేట జిల్లా తెలుగు న్యూస్ ప్రతినిధి జగదేవపూర్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే తిరుపతి బార్య కనకవ్వ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది.దీంతో ఇంట్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కనకవ్వ .కూతురు అశ్విని కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో […]

Breaking News నేరాలు ప్రాంతీయం

గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి…

274 Views గడ్డి మందు సేవించిన వ్యక్తి మృతి.. గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సిరిపురం ముత్తయ్య (65) నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం ముత్తయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ముత్తయ్య ప్రాణాలు దక్కలేదు. సమాచారం […]

నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

78 Views—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం —–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం —–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ —–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి […]

నేరాలు

గంజాయి నిందితుడు అరెస్ట్

92 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. గత కొద్ది కాలంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో, బెల్లంపల్లి పట్టణానికి చెందిన నలుగురు యువకులు 1) లింగాల యశ్వంత్, 2)తోట మనిదీప్, 3) నవీద్ మరియు 4)ముజ్జు అనే వారు చెడు అలవాట్లకి అలవాటు పడి గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర లోని చంద్రపూర్ మరియు బల్లర్శా పట్టననలలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి పెద్ద ఎత్తున గంజాయి తక్కువ […]

నేరాలు

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

134 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన సీపీ. సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఈరోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు […]

నేరాలు

పదవ తరగతి కేంద్రాల వద్ద షీ టీం

167 Viewsపదవతరగతి పరీక్షా కేంద్రాల వద్ద షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్. విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిల పట్టివేత. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిలను షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుండి 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 మంది మేజర్స్ పై కేసులు […]

నేరాలు

విలేకరులమని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులపై కేసు నమోదు

401 Views  -చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. -సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. -విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….తేదీ 30-03-2024 రోజున సాయంత్రం అందాజ ఐదు గంటలకు […]

నేరాలు

బరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్

168 Viewsబరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్ కామారెడ్డి – నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని భార్య.. అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

నేరాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌడీషీటర్స్ కు కౌన్సిలింగ్

160 Viewsమంచిర్యాల జిల్లా లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా…. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఏలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన తో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టిన పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్లలో […]