111 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు గ్రామస్తుల సహకారంతో తీర్మానం పత్రం పై సంతకాలు చేసి ఎండోమెంట్ శాఖ డి ఈ శ్రీ రాజేష్ గారిని వేములవాడలో కలిసి తీర్మాన పత్రం అందజేసి ఆలయ పునర్నిర్మాణం త్వరగా మొదలు కావాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ నంది కిషన్ వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి ప్రదాన కార్యదర్శి […]
ఆధ్యాత్మికం
జ్ఞాన సరస్వతి సన్నిధిలో విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు
123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చుట్టుపక్క ప్రాంతాలను వీక్షించి ఆటలు ఆడారు.పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పదికి పది జీపీఎస్ సాధించి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కలలు నెరవేర్చాలని పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మానానికి కేటీఆర్ కు వినతి
110 Viewsరాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణం త్వరలో పనులు మొదలవుతాయని శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జెడ్పీటీసీ లక్ష్మణరావు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ నంది కిషన్, వైస్ చైర్మన్ ముత్యాల […]
పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు
138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దత్తత శివాలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి శుక్రవారం అర్ధరాత్రి కళ్యాణం అనంతరం కళ్యాణం లడ్డును వేలంపాట వేయగా 6 వేల రూపాయలకు ఎలవేని లింగం దక్కించుకున్నారు. అలాగే భక్తులకు నిమ్మ బుచ్చిరెడ్డి మోతే లక్ష్మారెడ్డి పండ్లు సిరా ప్రసాదాలను వితరణ చేశారు. అర్చకులు వేణుగోపాల చారి లింగోద్భవ కార్యక్రమాన్ని భక్తులతో అభిషేకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ […]
శివ నామస్మరణ తో మార్మోగుతున్న రాజన్న ఆలయం
105 Views వేములవాడలో భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ అధికారులకు సూచనలు వేములవాడ , మార్చి 8, 2024 వేములవాడ పట్టణం శివ నామస్మరణతో మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ […]
రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
130 Viewsవేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి* టిటిడి దేవాలయం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి వేములవాడ,మార్చి -07: మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. వేములవాడ ఆలయంలో […]
ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి
104 Viewsఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి::రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* **ప్రత్యేక పాసుల విధానం రద్దు… ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ* **మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి* **జాతర అనంతరం శైవ క్షేత్రమైన వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి* **దాతల సహాయంతో 500 అతిధి గృహంలు నిర్మించేలా కార్యాచరణ* **భవిష్యత్తులో వేములవాడలో సైతం భక్తులకు నిత్య అన్నదానం […]
ప్రతి ఇంటికి అయోధ్య రామమందిర చిత్రపటం పంపిణీ..
171 Views(తిమ్మాపూర్ పిబ్రవరి) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా కొలువుదీరేలా రామయ్య చిత్రపటాలను తయారు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బీజేపి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి అయోధ్య రామయ్య చిత్రపటాలను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కాషాయం శ్రేణులు, రామయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka constancy […]
ఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు!
113 Viewsఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు! 30 లక్షల కంట్రిబ్యూషన్ చెల్లిస్తే మరో కోటి ఇరువై లక్షలు మంజూర్ ఇస్తామంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం మూడు కోట్ల రూపాయలతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్న రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ముప్పై లక్షల కంట్రిబ్యూషన్ కట్టక ఆగిపోయిన గుడి నిర్మాణం గత ఆరు మాసాలుగా బాలాలయంలో నిత్య పూజ లందుకుంటున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ […]
కన్నుల పండుగగా శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా
122 Viewsపాల్గొని స్వామి వారిని దర్శించుకొన్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 22 : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా కార్యక్రమం గురువారం కన్నుల పండుగగా జరిగింది , బ్రహ్మశ్రీ రాచర్ల రఘురాం శర్మ, ఆలయ పూజారి వేణుగోపాల చారి ల ఆధ్వర్యంలో పురాతన శ్రీ ఆంజనేయ స్వామి […]










