192 Views గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి యదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు వచ్చేనెల 13 నా నిర్వహించనున్న సందర్భంగ వంగపల్లి అంజయ్య స్వామి ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి కి, ఆరవ వార్డు కౌన్సిలర్ బబ్బురి రజితకు ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ దైవారాధనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వంగపల్లి అంజయ్య స్వామి […]
ఆధ్యాత్మికం
డాక్టరేట్ అవార్డు అందుకున్న భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామి
157 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాస పురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామికి శనివారం ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డ్ తమిళనాడు రాష్ట్రం హోసూరు పట్టణ కేంద్రం లోని ప్రముఖ స్టార్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ అవార్డ్ ప్రధానం చేయడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు […]
వాసవి కన్యకా పరమేశ్వరి
172 Viewsవాసవి కన్యకా పరమేశ్వరి’ లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం వాసవీ మాత మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక […]
శ్రీరామకోటి భక్త సమాజం సేవలు అభినందనీయం ఎమ్మెల్సీ డా.యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి
258 Views శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తాలూకా స్థాయి ముగ్గులపోటీ విజేతలకు శనివారం నాడు సత్యసాయిబాబా మందిరంలో బహుమతులను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి ల చేతుల మీదుగా ప్రథమ బహుమతి ప్రొద్దుటూరు ప్రేమావతి, ద్వీతీయ బహుమతి దుర్గం దీప, కొలపాక ప్రియాంక, తృతీయ బహుమతి రాచకొండ శ్రావణి, స్వరూప మరియు 50మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ […]
మాస శివరాత్రి సందర్భంగా కైలాసపురం రేణుక మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
176 Views యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరేడ్మెట్ వాసి ప్రముఖ వ్యాపారవేత్త సద్గురు ట్రేడర్స్ సోన్నతి రామ నర్సింలు ఇందిరమ్మ వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం బైరి ప్రభాకర్ అలేఖ్య, జోగులాంబ జిల్లా జల్లాపురం […]
రేపు కనుమ పండగ , “పశువుల పండుగ”*
150 Views_*రేపు కనుమ పండగ , “పశువుల పండుగ”*_ ???????????????????????????????????? కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. *పశువుల పండుగ* ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల […]
అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం
163 Views ముస్తాబాద్ జనవరి 14, మండలంలోనిత శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిల కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో వైభవ పేతంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ముస్తాబాద్ మండల ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం ……………..,….
145 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం
179 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]










