136 Views ముస్తాబాద్ డిసెంబర్ 02, శుక్రవారం అయ్యప్ప పడిపూజను శ్రీశ్రీ రాజుగురు స్వామి శాంతిస్వరూపులు ఆశీస్సులు మీదుగా హరిహర పుత్ర అయ్యప్ప స్వామి విగ్రహమూర్తికి 18 మెట్లను ఏర్పాటు చేసి పువ్వులతో అలంకారాలతో ప్రత్యేక భక్తిగీతాలను ఆలపిస్తూ పూజలు నిర్వహించ నున్నారు. మండలంలోని అయ్యప్ప స్వాములు, గ్రామస్థుల సమక్షంలో ఘనంగా అయ్యప్ప పడిపూజలు నిర్వహించి ఇందులో గురుస్వాములచే వినాయక స్వామి, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకం అనంతరం 18మెట్లపై ప్రత్యేక పూలతో అలంకరించి అయ్యప్ప […]
137 Viewsదౌల్తాబాద్: హిందువులను ఏకం చేయడానికే శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని యాత్ర కోఆర్డినేటర్ ధనుంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ధళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని జాగృతి పరిచేందుకే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణంలో హిందువులు భాగస్వాములు కావాలని […]
204 Views ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.. (తిమ్మాపూర్ మే 20) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం మూడు రోజులగా కొనసాగుతుంది. తొలి రెండు రోజులు దశరథుడు, కౌసల్య, కైక, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు, విశ్వామిత్రుడు,రావణాసురుడు తాటకి,శుభాభుడు, మారీసుడు, రాక్షసులు,ఆంజనేయుడు, సుగ్రీవుడు,వాలి,అంగదుడు, పాత్రలు ఆకట్టుకున్నాయి. మూడవరోజు సోమవారం ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి వివరిస్తాడు. అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వారధి […]