149 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 17) ఇటీవలే ఢిల్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించిన తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామనికి చెందిన పారునంది జలపతిని శాలువాతో ఘనంగా సన్మానించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం నిజంగా అభినందనీయం అన్నారు. ఆ మహనీయనీ సిద్దంతాలను ధృడంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషికి నిదర్శనంగా […]
158 Views సిద్దిపేట జిల్లా గజ్వెల్ మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్ సి.సంతోష్, ప్రముఖ న్యాయవాది అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, నరేందర్, మిర్చి బండి అసోసియేషన్ అధ్యక్షుడు కండ్లకోయ. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకుల సతీష్, సెక్రటరీ ముక్తార్, […]
153 Views మార్కుక్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం కళ్యాణం లో పాల్గొన్న బండ ప్రకాష్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, ఘనసన్మానం చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీ ఆర్ ఎస్ నాయకుడు మార్కంటి కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయ ఎదగాలని అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా ముదిరాజులు ఉండాలని వారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిరాజ్ తగిన ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. No Slide Found […]