208 Views యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాచారం సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏక బిల్వ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మా కాచారం గ్రామంలో వెలసిన శ్రీ రేణుక మాత దేవాలయం అరణ్యవాసంలో వెలసిన […]
ఆధ్యాత్మికం
5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్
273 Views శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]
గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు
174 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]
గంగమ్మ తల్లికి గంగపుత్రుల ఘనమైన పూజాలు….
139 Viewsహైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న గంగపుత్రులకు […]
శ్రీ దుర్గా మాత శోభయాత్ర ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.
305 Viewsశ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ […]
రామకోటి రామరాజును ఘనంగా సన్మానించిన వంగపల్లి అంజయ్య స్వామి
133 Views కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ వచ్చిన శుభ సందర్భంగా శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యస్థాపకులు వంగపల్లి అంజయ్య గురుస్వామి రామకోటి రామరాజును జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకోటి రామరాజు రకరకాలుగా చిత్రాలు చిత్రించడంలో అతనికి అతనే సాటి అన్నారు. దేశ నాయకుల నుంచి మొదలుకొని భగవంతుని చిత్రాలు చిత్రించి వేలాది మంది అభిమానాన్ని పొందడం చాలా గొప్ప విషయమన్నారు. నేడు రాష్ట్ర అవార్డ్ పొందడమే కాదు, మరెంతో […]
రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
144 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ కోశాధికారి నేతి శ్రీనివాస్ గుప్త కు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు. ఈ సందర్భంగా నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్ర ప్రదేశం అని దశాబ్దాలుగా ప్రజల ఇలవేల్పు గా ప్రసిద్ది చెందిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం […]
బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
191 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]
హరేరామ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి
135 Views భగవన్నామ స్మరణతోనే మానవునికి ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం మాఘ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర దేవాలయం వద్ద పాండురంగ ఆశ్రమం వారిచే నిర్వహించబడుతున్న హరే రామ నగర సంకీర్తన కార్యక్రమాన్ని అంత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హరే రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం […]
రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం… సాయిబాబా ఆలయంలో పూజలు.. జాతీయ పతాక ఆవిష్కరణ.
159 Viewsరాహుల్ గాంధీ కోసం సాయిబాబా ఆలయంలో పూజలు జాతీయ పతాక ఆవిష్కరణ. ఎల్లారెడ్డిపేట మండలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించిన సందర్భంగా సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజ చేసి పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాక ఆవిష్కరణ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ […]










