132 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; ప్రపంచ ఆహార దినోత్సవం.. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభీ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్త్యం భిక్షాం దేహీచ పార్వతి అన్నారు గురువులు! ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మన మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం లేనిదే ఏప్రాణి జీవించలేదు కోటి విద్యలు కూటి కొరకే తినడానికి తిండిలేని స్థాయినుండి తినడం స్థాయికి వెళ్లడంకాదు విజయం అంటే… మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం.రైతు లేనిదే రాజ్యంలేదు […]
ఆధ్యాత్మికం
రామాంజనేయ స్వామి ఆలయానికి విరాళాలు
132 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, […]
నేడే అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
117 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
125 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సధనంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. సత్సంగ సధనం అద్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యం లో శ్రీ మార్కండేయ ఆలయ పూజారి ఉమాశంకర్ చేతుల మీదుగా సత్సంగ సధనం వ్యవస్థాపక అద్యక్షులు శ్రీ రాముని పరమ భక్తులు ఆద్యాత్మిక గురువు శ్రీ సరస్వతీ గోవిందా రాజుల విగ్రహానికి గురుపౌర్ణమీ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సరస్వతీమంత్ర సహిత , ఉపనిషత్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు […]
ముంబైలో శ్రీరామనవమి ఘనంగా శోభ యాత్ర
266 Viewsముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా […]
ముంబైలో లో శ్రీ రామ నవమి శుభ యాత్ర
254 Viewsముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా ఉందని విలేకరులతో తెలిపారు Telugu News […]
ఘనంగా శ్రీ సీతా రాముల వారి కళ్యాణం
329 Viewsఘనంగా శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం. లడ్డు వేలం పాట 25000 కాలక్షేప మండపం గ్రామస్థులకు అప్పగింత రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో కళ్యాణం ఘనంగా జరిగింది అర్చకులు వేణుగోపాల చారి శ్రీనివాసాచారి నవీన్ చార్యులు కళ్యాణం చేశారు అనంతరం కె.వి.రమణాచారి కుటుంబ సభ్యులు తమ సొంత నిధుల లు సుమారు రూపాయలు 50 లక్షలతో నిర్మాణం చేసిన కళ్యాణ మంటపాన్ని గ్రామస్తులకు […]
శ్రీ శుభకృత్ కు స్వాగతం…. శ్రీ ఫ్లవకు వీడ్కోలు జడ్పిటిసి కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు
216 Viewsజడ్పిటిసి కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు జగదీశ్వర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 02 : కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి స్వాగతం పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికారు అనంతరం వేడుకలను శనివారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఎల్లారెడ్డిపేట చీటీ లక్ష్మన్ రావు మాట్లాడారు షడ్రుచుల సమ్మేళనమే ‘ఉగాది పచ్చడి ఉగాది భావాన్ని […]
పోచమ్మ తల్లికి చలి బోనాలు
270 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు Telugu News 24/7tslocalvibe.com
TDP Has Become An Anti-social Party: YSRCP MP Vijaysai Reddy
291 ViewsNEW DELHI: YSRCP MPs delegation led by Leader of Parliamentary Party V Vijayasai Reddy has urged President Ram Nath Kovind to direct the Law Minister to bring in legislation akin to the Contempt of Courts Act, 1971 that specifically penalizes any deliberate and malicious acts that are intended to insult constitutional functionaries. Speaking to […]










