రాజకీయం

కుకునూరు పల్లి మండలం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా గౌటీ సంపత్ ఏకగ్రీవంగా ఎన్నిక

115 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ (ఏప్రిల్ 20) సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని యస్ ఎల్ యన్ కన్వెన్షన్ హాల్ లో బి ఆర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా బి ఆర్ యస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులుగా కుకునూరు పల్లికి చెందిన గౌటీ సంపత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .శనివారం ప్రజ్ఞాపూర్ లో […]

ప్రాంతీయం రాజకీయం

జిల్లా ప్రధాన కార్యదర్శిగా జలపతి నియామకం

135 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 19) ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం కరీంనగర్ పట్టణంలోని కృషి భవన్ లో నిర్వహించారు.ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య హాజరై నూతన జిల్లా కార్యవర్గన్ని ఎన్నుకున్నారు..ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన పారునంది జలపతిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.. ఈ సందర్భంగా జలపతి మాట్లాడుతూ.. జిల్లాలో అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం […]

ప్రాంతీయం రాజకీయం

నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం (ఏప్రిల్ 19) మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీకి చెందిన బద్రి,మాజీ కౌన్సిలర్స్ నర్సింలు మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీ నామినేషన్

178 Viewsపెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు

78 Viewsబీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు –నో చెప్పిన కేసీఆర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 18) రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌కు అధికారం […]

రాజకీయం

మెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం

88 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ (ఏప్రిల్ 18) రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎమ్మెల్సీ వెంకట్రాo రెడ్డి గెలుపు ఖాయమని ముద్ధపూర్ బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రిప్పల స్వామి ముదిరాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం ఖాయమని బిజెపి కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మోసపూరిత హామీలు […]

రాజకీయం

బీ ఫామ్ అందజేతా !

90 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (ఏప్రిల్ 18) బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు తెలంగాణ భవన్ లో గురువారం బీ ఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ […]

రాజకీయం

వెంకట్రామ్ విజయం నీదే !

84 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (ఏప్రిల్ 18) మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి రెడ్డికి బీ ఫామ్ అందించిన గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది, పని మంతునిగా నీకు ప్రజల్లో మంచి పేరుందని, వెంకట్రామ్ ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు..తెలంగాణ భవన్.లో జరిగిన ఎంపీ అభ్యర్థుల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి […]

రాజకీయం

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ (ఏప్రిల్ 18) చేబర్తి గ్రామంలో పోయిల నర్సమ్మ కొద్దిరోజుల క్రితం మరణించడం జరిగింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మండల జెడ్పిటిసి ఎంబరి మంగమ్మ రామచంద్రం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఎర్ర బాబు అశోక్ , తాజా మాజీ ఉపసర్పంచ్ గుర్రాల స్వామి, బి ఆర్ఎస్ గ్రామ […]

రాజకీయం

మెదక్ బయలుదేరిన మర్కుక్ మండల బిజెపి శ్రేణులు

74 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ లో నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మెదక్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య,బీజేపీ మండల ఉపాధ్యక్షులు తాడురి మహేష్ గౌడ్,బీసీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు రమేష్ గుప్త,ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్,కుంట […]