111 Viewsఎల్లారెడ్డి పెట్ బిఆర్ఎస్ పార్టి సెస్ అభ్యర్థిగా వర్స కృష్ణహరి గారిని ఐటీ రాష్ట్ర మంత్రి వర్యులు కే టీఆర్ ప్రగతి భవన్ లో ప్రకటించిన నందున వారికి శుభాకాంక్షలు తెలియ జెసి భారీ మెజారిటీతో గెలిపించాలనిప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి ఎంపీపీ పిల్లి రేణుకా వైస్ ఎంపీపీ భాస్కర్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ సీనియర్ నాయకులు అందే సుభాష్ ఎంపిటిసిలు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు […]
రాజకీయం
ఎల్లారెడ్డిపేటతెరాస అభ్యర్థి డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి
126 Views. సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం లో బలపరుస్తున్న ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా మంత్రి కేటీఆర్ ఖరారు చేశారు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వర్స కృష్ణహరి (బీసీ) మున్నూరు కాపు వర్గానికి కేటాయించినట్లు తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు తెలిపారు మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆయనకు అభినందనలు తెలియ చేశారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
ఎమ్మార్వో మెమోరండం ఇచ్చిన పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు: మర్కంటి ఏగొండ*
115 Views భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర, బీజేపీ రాష్ట్ర, అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపుమేరకు గజ్వేల్ లో పట్టణంలో పట్టణ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్కంటి ఏగొండ, పంజా బాలు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కు మెమోరండం గజ్వేల్ పట్టణ మండల శాఖ తరపున ఇవ్వడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ ఎలాంటి సురేష్, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యదర్శి పాలకొల్లు వెంకటరామిరెడ్డి, మాట్లాడుతూ […]
సెస్ రేసులో…. భాస్కర్
114 Viewsసెస్ ప్రచారాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ ఉద్యమకారుడు వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మండలంలోని రాజన్నపేట గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులతో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజలందరూ తనను గుర్తించి సెస్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.. రాజన్నపేట గ్రామంలో పలువురు రైతులతో చర్చించిన […]
120 Viewsమున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి – ఎల్లారెడ్డిపేట పట్టణ నూతన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బాధ రమేష్ నో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ పిలుపునిచ్చారు ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఎన్నుకున్నారు అధ్యక్షులుగా బాధ రమేష్, ఉపాధ్యక్షులుగా కోల […]
కర్మఫలం ఆశించని ధర్మ వీరులు స్వచ్ఛంద సేవకులు
105 Viewsనెహ్రూ యువ కేంద్రం, రామసేన యూత్ వారి సౌజన్యంతో ఇంటర్నేషనల్ వాలంటరీ డే సందర్భంగా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపన్యాస ,వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దుబ్బాక mpdo భాస్కర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను అలవర్చుకోవాలని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దేశ అభివృద్ధి, దేశ నిర్మాణం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి […]
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీపీ పిల్లి రేణుక
122 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు […]
పార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
114 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి… కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]
టిఫా స్కానింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు
109 Viewsసర్కారు దవాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 100 మందిలో ఏడు శాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్తోనే గుర్తించడం […]
దండోరా చేసిన ఉద్యమం గుర్తుకు రాదా లేదా ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ మాదిగ
116 Views*SC, ST ఉద్యోగస్తులారా మీకోసం దండోరా నాడు చేసిన పోరాటం గుర్తులేదా..? గుర్తురాదా..?? (ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్ నడిపిన పోరాటం గురించి ఈవ్యాసం పూర్తిగా చదువగలరు.. ఇది కొంత భాగమే) ’19 -11-2002 హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన పోరాటం.’ *”చరిత్ర విస్మరించలేని చారిత్రాత్మక ఉద్యమ ఘట్టం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల సాధన పోరాటం.”* దండోరా స్వతంత్ర భారతదేశంలో హక్కుల చైతన్యాన్ని మరిచిన దళిత, గిరిజన […]