260 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24) గజ్వేల్ : విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన జగదేవపూర్ మండల పరిధిలోని అంతాయ గూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ తండ్రి మల్లయ్య ఎద్దు ఆదివారం ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ ఫార్మర్ వద్ద తన ఎద్దు చనిపోయి ఉంది. కరెంట్ తీగలు కిందికి ఉండడం వల్ల కరెంట్ షాక్ తో ఎద్దు మరణించినట్లు రైతు […]
254 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) ముఖ్యమంత్రి కేసీఆర్ బక్కి వెంకటయ్య ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బక్కి వెంకటయ్య ని కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సి ఎస్టి కేసులు త్వరితగతిన పూర్తి చెసేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ను ఎలుక ఆంజనేయులు […]
95 Viewsమల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ […]