Posted onAuthorTelugu News 24/7Comments Off on వివేకానంద కూడలిలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు…
119 Views
ముస్తాబాద్/అక్టోబర్/14; భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని స్థానిక నేతలు సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు మరి 30 పడకల ఆసుపత్రి ఎటు పోయినది గతంలో కొందరు నాయకులు పేపర్ లో ఫోటోలు ఏపిచ్చుకొన్నారు ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రి మంజూరు కాలేదు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసాము అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు 30 పడకల ఆసుపత్రి మంజూరు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను తెలియజేస్తూనే ఉంటాం ఆస్పత్రి కొరకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వెయ్యబోదు ఇకనైనా స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ కి ఒత్తిడి తెచ్చి ముస్తాబాద్ మండలం 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోలకృష్ణగౌడ్, పట్టణ అధ్యక్షులు మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షులు జనార్ధన్, దళిత మోర్చా మండల అధ్యక్షులు కేసుగాని తిరుపతి, మండల ఉపాధ్యక్షులు కాసోడి రమేష్, శ్రీనివాసరావు, మీసా శంకర్, హరిబాబు, బాధా నరేష్, కిట్టు, పెంజర్ల కళ్యాణ్ , బోయిని వేణు, పోచంపల్లి బాలాజీ మెరుగు అజయ్ మద్దికుంట రమేష్ లక్కడి హర్షవర్ధన్ గూడ మహేందర్, కుడుకల మహేష్ రాజం, బాబు, చందు, మారుతి, సాయి, సృజన్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
234 Viewsనవంబర్ 14 ఈరోజు ప్రచారంలో భాగంగా తిగుల్ నర్సాపూర్ నుండి చట్లాపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో యువకులతో ఎఫ్ డీ సీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బైక్ ర్యాలీతో చట్లాపల్లి గ్రామానికి రావడం జరిగింది. అనంతరం అక్కడి ప్రజలు బోన్నాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు…. అనంతరం ఏఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతు ఇప్పుడు ఇక్కడ మీ మద్దతును చూస్తేనే తెలుస్తుంది, కేసిఆర్ […]
403 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]
294 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ 36వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ పాతూరి మల్లారెడ్డి Poll Options are limited because JavaScript is disabled in your browser. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి […]