రాజకీయం

కొండపల్లి మున్సిపాలిటీ ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ ,YSRCP యూత్

148 Viewsసెప్టెంబర్ 23 కొండపల్లిమున్సిపాలిటీ,భీమరాజు గుట్ట లో గలఇళ్లకు సభందించిన 1) *ఇళ్ల పట్టాలను తక్షణమే ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్* *సౌకర్యం కల్పించాలని*, 2)*ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్ లో గల SC *స్మశాన వాటిక కు చుట్టూ**ప్రహరీ నిర్మాణం చేసి అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని*, 3)*భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్ లో గల *కమ్యూనిటీ హాలు ప్రహరీ గోడ* నిర్మాణం చేయాలని కోరుతూ *కొండపల్లి మున్సిపాలిటీ,భీమరాజు గుట్ట,కాలేజ్ రోడ్, YSRCP యూత్* P.*అభిషేక్*(నాని పండు,) *ఆధ్వర్యంలో* *జగనన్న కి […]

Breaking News రాజకీయం

శనివారం వేములవాడ పట్టణం బంద్

76 Viewsవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 5 కోట్ల నిధులు కామారెడ్డి కి తరలించడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 23 న వేములవాడ పట్టణం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి కొందరు అధికార పార్టీ BRS నాయకులు రేపటి బంధు ను తప్పుదోవ పట్టించే చర్యలు ఖండిస్తూ దేవాదాయ శాఖ ఏ GO ద్వారా నిధులు మళ్లింపు కు GO ఇచ్చిందో అదే దేవాదాయ శాఖ నిధులు మళ్లింపు జరిగేది లేదు […]

రాజకీయం

పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం

84 Viewsకొత్త కోట మండలం. సెప్టెంబర్ 22: శంకర సముద్రం రిజర్వాయర్ లో ముంపునకు గురైన నిర్వాసితులకు అన్ని విధాలుగా అదుకొని తగిన న్యాయం చేస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం కానాయపల్లి R&R సెంటర్లో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో నిర్వాసితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27 న నిర్వాసితులకు డిప్ ద్వారా […]

రాజకీయం

జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వాల కార్యక్రమం..

171 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]

రాజకీయం

జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వాల కార్యక్రమం

109 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]

రాజకీయం

త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న

83 Viewsసెప్టెంబర్ 22 హైదరబాద్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపూరి సోమన్న.. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్. ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి

128 Viewsసెప్టెంబర్ 22 గజ్వేల్ ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి ౼బిఎస్పీ గజ్వేల్ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS (రిటైడ్) గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ రాజ్ బోడ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ చేస్తూ మార్కుక్ మండల పోలీస్ స్టేషన్లో […]

రాజకీయం

కడప కడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లాలి

209 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడప కడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లను గ్యారంటీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం నెరవేర్చని హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతులకు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఎస్సీలకు మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్ ప్రజలకు […]

రాజకీయం

శ్రమ దాన కార్యక్రమం

177 Views సుల్తానాబాద్ సెప్టెంబర్ 22 ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో స్వచ్ఛ ఈ సేవలో బాగంగా రామాలయం గుడి దగ్గర శ్రమ దానం,డ్రై డే,కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ మండలం ఎంపీపీ బాలాజీ రావు. మరియు ఇద్దరు ఉత్తమ గృహిణులను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి,గ్రామ సర్పంచ్,ఎంపీడీవో శశికళ, ఎంపీఓ ఫయాజ్ గ్రామ సెక్రటరీ,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభిస్తాం : సెస్ డైరెక్టర్

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిశీలించడానికి ఆ ఏరియాలో వారం రోజులలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సర్వం సిద్ధం చేశామని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి తెలిపారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి మాట్లాడుతూ విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం వినియోగదారులకు అందుబాటులో మండల కేంద్రంలో సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కూడా […]