రాజకీయం

24 గంటల నిరాహార దీక్ష

345 Viewsఆమరణ నిరాహార దీక్షకు అయిన సిద్ధం బీజేపీ కిసాన్జా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రామ రాజు నేత ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు జాడి రామరాజు నేత బుధ వారం మధ్యాహ్నం నుంచి ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ తో పాటు బస్సు డిపో […]

రాజకీయం

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరూరి

359 Viewsసెప్టెంబర్ 27 వర్దన్నపేట వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోనీ డివిజన్ల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీలో 10కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణ పనులకుఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి

239 Viewsసెప్టెంబర్ 27 తెలుగు న్యూస్ మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ […]

రాజకీయం

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

277 Viewsఖమ్మం:27.09.2023 ———————— ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్ నగర్ లో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, అభివృద్ది పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు. ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద గా ఆలోచన చేసి సమస్యలను సమూలంగా తొలగించి పరిస్కరించాం.. కేవలం నగరం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఒక్కో డివిజన్ కు 10 నుండి […]

Breaking News రాజకీయం

మధ్యాహ్న భోజనానికి దిక్కులేదు అల్పాహారం పెడతారా? జిల్లా బిజెపి అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి

270 Viewsతెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం చాలా విడ్డూరంగా ఉందని దేవేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించకుండా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించకుండా అటు అంగన్వాడిలు ఇటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విఫలమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒకటవ తరగతి నుండి […]

రాజకీయం

ప్రధాన కార్యదర్శిగా నియామకం

195 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన జంగా రామక్రిష్ణరెడ్డి ని బుధవారం డిసిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జంగా రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తిమ్మాపూర్ మండల ప్రధానకార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి కి, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు […]

రాజకీయం

హస్తం గూటికి యువకులు..

179 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.. రేణికుంట గ్రామానికి ముదిరాజ్ సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం రేణిగుంట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి […]

రాజకీయం

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి

125 Viewsజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ   ములుగు జిల్లా,సెప్టెంబర్ 26   పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పిం చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ ములుగు జిల్లా అధ్య క్షులు డిమాండ్ చేశారు.చ‌ట్ట‌ స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవస రమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్య క్షులు […]

రాజకీయం

ముఖ్యమంత్రి సహాయ నిధి

155 Viewsతెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్: సెప్టెంబర్ 26 హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో దేవరకద్ర మండలం పెద్ద రాజముర్ గ్రామానికి చెందిన మాదవులు S/0 ఎల్లప్పకి చికిత్స నిమిత్తం 1,00,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎమ్మెల్యే అభ్యర్థికి సన్మానం 

221 Views    ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 26   మంగపేట మండలం కొత్త మల్లూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగల సాంబులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కమిటీ నాయకులు మునిగల నరేష్,గ్రామ కమిటీ నాయకులు గుండారపు పూర్ణయ్య, మాటూరి రాధ కృష్ణ,వైట్ల దుర్గారావు,పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com