రాజకీయం

గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు

96 Viewsభద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కన్నుల పండుగగ జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను లక్షల మంది భక్తులచే పూర్తి చేయించి శనివారం నాడు అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రాచల దేవస్థానానికి బయల్దేరారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ 150కిలోల […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

87 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 గజ్వేల్ కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికుడు దాసరి రాజు, సతీమణి దాసరి సంపూర్ణ కుటుంబాన్ని పరామర్శించి ఒదార్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు . వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటది అని అన్నారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక […]

రాజకీయం

నేడు కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలి

97 Viewsనేడు కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట ఏప్రిల్ 13 –బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జగదేవ్పూర్ : నేడు అనగా ఆదివారం 14-04-2024 రోజున మధ్యాహ్నం 1:00 గంటలకు జగదేవపూర్ మండల కేంద్ర లోని “కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి” ఫంక్షన్ హాల్ లోమండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు దాచారం కనకయ్య పేర్కొన్నారు. […]

రాజకీయం

మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం

108 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 మెదక్ ఖిలాపై కాషాయ జండా ఎగరడం ఖాయం బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకుడు మండల మాజీ బిజెపి అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా శనివారం రోజున విలేకరులతో మాట్లాడుతూ. కాంగ్రెస్ బిఆర్ఎస్ అవినీతి పార్టీలుగత పది సంవత్సరముల కాలంలో బి జె పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన […]

Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

156 Viewsతెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు మాజీ సర్పంచులు.

208 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు మున్నూరు శ్వేత కాపు సంఘం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నూరు శ్వేత కాపు సంఘం అధ్యక్షుడు మేగి దేవయ్యతోపాటు దుమాల మాజీ సర్పంచ్ కదిరి వెంకట శ్రీనివాస్ గౌడ్ రాగట్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి మహేందర్ తో పాటు […]

Breaking News రాజకీయం

కొండగట్టు అంజన్న స్వామి తో పొన్నం ప్రభాకర్ జాగ్రత్త  

171 Viewsకొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం  ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలి కనకయ్య గౌడ్

106 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్ అన్నారు గురువారం వారు మాట్లాడుతూ గజ్వేల్ శోభ గార్డెన్ లో శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, మంత్రి కొండ సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ […]

రాజకీయం

ముస్లింలకు కేసిఆర్ రంజాన్‌ శుభాకాంక్షలు

120 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11 పవిత్ర రంజాన్‌ మాసం చివరిరోజు ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నెలరోజులపాటు కొనసాగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ర్టాన్ని సర్వమతాల సమాహారంగా, గంగాజమునా తెహజీబ్‌కు ఆలవాలంగా మార్చామని, లౌకికవాద సంప్రదాయాలను […]

రాజకీయం

గజ్వేల్ అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్న ప్రతి ప్రక్షాలకు పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం

151 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, […]