రాజకీయం

మంచిర్యాలలో టిఆర్ఎస్ పార్టీకి షాక్

279 Viewsమంచిర్యాలలో బీఆర్ఎస్ కు షాక్ మంచిర్యాల, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బీజేపీలో చేరిక నేడు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యా జగన్మోహన్ రెడ్డి లు చేరడం జరిగింది. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ […]

రాజకీయం

మజీద్ పల్లిలో బిఆర్ఎస్…..

256 Viewsవర్గల్ మండల్, మజీద్పల్లి గ్రామం నవంబర్ 17:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలో దండుపల్లి, మజీద్ పల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలతో కలసి ఇంటింటా తిరిగి …సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు… ఇప్పుడు ఎక్కడ చూసినా నిండుకుండలా […]

రాజకీయం

ఆరేపల్లి మోహన్ కు జనసేన అండ..

528 Views(మానకొండూర్ నవంబర్ 17) మానకొండూరు నియోజకవర్గం లోని బిజెపి అభ్యర్థి అయిన ఆరేపల్లి మోహన్ కు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బేషరతు గా, మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మానకొండూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పైసా మోజెస్, తెలిపాడు.. ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద మొత్తంలో ఆరేపల్లి మోహన్ బహిరంగ సభలలో పాల్గొనాలని ఆరేపల్లి మోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరేపల్లి […]

రాజకీయం

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పార్టీ కండువాల స్వీకరణ.

251 Viewsవర్గల్ మండల్ నవంబర్ 17 :ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆదేశాల మేరకు మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ల నుండి భారీ చేరికలు… వర్గల్ మండల్ పరిధిలోని అంబర్పేట్ నెంటూర్,మైలారం, సీతారాం పల్లి గ్రామము నుండి యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ వర్గల్ […]

రాజకీయం

ఆయనో ప్రభంజనం…

324 Viewsజగదేవ్పూర్ నవంబర్ 17 :ఆయనో ప్రభంజనం… ఎక్కడడుగెడితే అక్కడ గెలుపు ఖాయం. ఉద్యమంలోనైన ఉప ఎన్నికల్లోనైన ఎన్నికల్లోనైన ఆయన పాత్ర అమోఘం. కేసీఆర్ దీవెనలతో ఎక్కడకెళ్ళిన అక్కడ పార్టీ గెలుపుకై పడే శ్రమ ఆదర్శం. ఆయనతో జనం, జనంతోనే ఆయన,ఆయన అంటేనే జనం. పీసీ మర్కుక్ జగదేవ్ పూర్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో.. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

నేడు దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

303 Viewsదండేపల్లి మండల గ్రామాల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం తేదీ 17-11-2023 తాళ్లపేట & రాజుగూడ ఉదయం 10:00 గంటలకు నాగసముద్రం ఉదయం 10:30 గంటలకు మాకులపేట ఉదయం 11:30 గంటలకు గుడిరేవు & అల్లీపూర్ కాసిపల్లి మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొంటారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల

262 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుండగా నేడు పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. రాష్ట్ర పర్యటనకు రాబోతున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నేడు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చెయ్యబోతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే టిపిసిసి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రజలు, వివిధ […]

రాజకీయం

నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ, మల్లికార్జున కర్గే

255 Viewsనేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు ఆయన గాంధీభవన్‌కు చేరుకుంటారు. అనంతరం టిపిసిసి మేనిఫెస్టో కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

వరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు… కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు ఆరోపణ…

212 Viewsవరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్… ప్రస్తుతం రైతుల వద్ద నుండి తాలు,పొల్లు ,పేరిట వడ్లు కటింగ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 కిలోలు తూకం వేయాల్సిన వడ్లు అదనంగా రెండు,మూడు కిలోలు తూకం వేసి కటింగ్ ద్వారా వచ్చిన డబ్బులను రైతు బందు పథకం కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.మండల […]

రాజకీయం

మంచిర్యాల మున్సిపాలిటీ 2,12 అవార్డులో కాంగ్రెస్ ప్రచారం

306 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రేమ్ సాగర్ రావు జనహోరు. ఈ రోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 2, 12వ వార్డు (గోపాల్ వాడ)లు సాగర్ రావు ప్రచార సభకు పోటెత్తిన జనం. రెండు వార్డుల నుంచి భారీగా హాజరైన మహిళలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాగర్ రావు గెలుపుకు సంకేతంలా మారిన ప్రచార సభ. సాగర్ రావు గెలుపు మన మంచిర్యాల అభివృద్ధికి మలుపు అని పిలుపునిచ్చిన మహిళలు. బతుకమ్మ చీరలు ఇచ్చి మాకు పెద్దన్నగా నిలిచిన […]