రాజకీయం

మంచిర్యాలలో టిఆర్ఎస్ పార్టీకి షాక్

261 Views

మంచిర్యాలలో బీఆర్ఎస్ కు షాక్

మంచిర్యాల, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బీజేపీలో చేరిక

నేడు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యా జగన్మోహన్ రెడ్డి లు చేరడం జరిగింది. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *