220 Viewsసిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం సిరిసిల్ల కు డా.. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్
రాజకీయం
యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
152 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31వరకు మాత్రమే అవకాశం అని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతు 18 సంవత్సరాలు నిండిన వారు మరియు అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో […]
సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన….
181 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 28:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేర సిద్దిపేట్ జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన దేవగనిక నాగరాజుని,తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. అనంతరం దేవకనిక నాగరాజుకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
బిజెపి గెలిస్తే బీసీలకే ముఖ్యమంత్రి పదవి
124 Viewsమంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ బి. సి నీ ముఖ్యమంత్రి గా ప్రకటించడంపై హర్షము వ్యక్తం చేస్తూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. నిన్న సూర్యాపేట లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తే బీసీ నీ ముఖ్యమంత్రి గా ప్రకటించిండం పై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో సీసీసీ […]
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…
260 Viewsవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి… బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని […]
బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
254 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సింగయ్యపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కండువా కప్పుకొని రెండు గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుంది : కేకే మహేందర్
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి […]
కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బ్రతుకులు ఆగం అయినట్టే
251 Views -రేణికుంటలో ప్రజా ఆశీర్వాద సభ లో ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 27) తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో శుక్రవారం రాత్రి సర్పంచ్ బోయిని కొంరయ్య, అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. రేణికుంట ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఘనస్వాగతం పలికారు. రసమయన్న మూడవ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు.వివిధ పార్టీలకు చెందిన 100 మంది […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
123 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 27 జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆశీర్వాదం, ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గోలి నవీన్ రెండు రోజుల క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత […]
మంచిర్యాల నియోజకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
102 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 26వ వార్డు (గౌతమ్ వాడ)లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి […]










