రాజకీయం

రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

116 Viewsఅక్టోబర్ 3 మంగళవారం 24/7 తెలుగు న్యూస్ బతుకమ్మ చీరలను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ […]

రాజకీయం

కోస్గిలో పర్యటించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

86 Viewsకొడంగల్ నియోజకవర్గం:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ కేంద్ర పరిధిలో నూతనంగా నిర్మించబడిన “హాస్పిటల్” ప్రారంభోత్సవానికి ఈ నెల 4న “ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి సభ ప్రాంగణాన్ని(జూనియర్ కాలేజీ గ్రౌండ్) పరిశీలించడం జరిగింది మున్సిపల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు […]

రాజకీయం

గాంధీజీ ఆశయాల కోసం పోరాడుతాం

82 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 154వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలోనె భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం జరిగిందన్నారు. దేశంలోని పేద ప్రజలందరూ ఒంటినిండా దుస్తులు ధరించిన రోజే తాను కూడా పూర్తిస్థాయిలో దుస్తులు ధరిస్తానని అన్నారు. స్వదేశీ వస్తువులను మనం వాడాలని […]

రాజకీయం

గృహలక్ష్మి పథకంలో అనర్హులను తొలగించాలి

211 Views– బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ (తిమ్మాపూర్ అక్టోబర్ 02) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, వారి పేర్లను వెంటనే తొలగించాలని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ డిమాండ్ చేశారు.అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకా అని ప్రశ్నించారు.గ్రామంలో […]

రాజకీయం

పర్యటనలు…. ముందస్తు జాగ్రత్తలు….

120 Viewsదేవరకద్ర అక్టోబర్ 1 :అక్టోబర్ 4 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటనను విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు కొత్తకోట మండల ముఖ్య నాయకులు,మున్సిపల్ నాయకులతో విడివిడిగా సన్నాహక సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అక్టోబర్ 4 న మదనాపురం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. కొత్తకోట […]

రాజకీయం

బంజారా భవన్ శంకుస్థాపన: కల్వకుంట్ల కవిత.

99 Viewsనిజామాబాద్ అక్టోబర్ 1:ఎస్టీ సబ్ ప్లాన్ కు 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో విద్య ఉపాధిలో అనేక అవకాశాలు, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 90 పాఠశాలలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 198 పాఠశాలలు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్. నిజామాబాద్ లో బంజారా భవన్ శంకుస్థాపన కార్యక్రమం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎస్టీ సబ్ ప్లాన్ కింద […]

రాజకీయం

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

99 Viewsగజ్వేల్: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ పట్టణంలో సాయి జి డి ఆర్ విద్యాలయంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఫ్బిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కరు జాగ్రత్త పాటించాలి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

వంద సీట్లతో హ్యట్రిక్ సిఎం కేసిఆర్

480 Views వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం   బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు   ముఖ్య కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి   ములుగు జిల్లా,వెంకటాపూర్,అక్టోబర్ 01   రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వందపైచిలుకు అసెంబ్లీ స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో కేసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరి త్రలో నిలిచిపోవడం ఖాయ మని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి జ్యో స్యం చేప్పారు.వెంకటాపూర్ మండలంలో స్థానిక […]

రాజకీయం

393 Viewsబిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు   ములుగు జిల్లా ,ఏటూరు నాగారం,అక్టోబర్ 01   ఏటూరునాగారం మండలం తాళ్ల గడ్డలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునిల్ కుమార్ మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ అన్నబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 200 మంది చేరగా వారికీ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీన రసింహారావు (లక్ష్మణ్ బాబు) బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి […]

రాజకీయం

మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: కేటీఆర్

146 Viewsమంచిర్యాల అక్టోబర్ 1 :మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్‌. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి […]